Karnataka CM race | కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవికి పోటీ పడుతుండటంతో ఇద్దరిలో ఎవరినీ ఖరారు చేయలేక తర్జనభర్జనలు పడుతోంది. ఈ నేపథ్యంలో సి�
Karnataka CM | కర్ణాటకలో నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నేత ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జనలు కొనసాగ�
DK Shivakumar: సీఎం ఎవరన్న అంశాన్ని పార్టీ హై కమాండ్కు వదిలేసినట్లు డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. సీఎంను ఎన్నుకోవడంలో తర్జనభర్జన పడుత�
Karnataka Results | అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు.
Karnataka CM: శివకుమారా లేక సిద్ధిరామయ్యా.. కర్నాటక సీఎం అయ్యేదెవరన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. సిద్ధిరామయ్యే సీఎం అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ శివకుమార్కు కూడా ఆ పోస్టు దక్కే ఛాన్�
CM takes mic from Seer | కర్ణాటక రాజధాని బెంగళూరులోని మహదేవపురలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్మాత్మిక గురువు ఈశ్వరానందపురి స్వామీజీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా �
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ సర్కారు పుణ్యమా అని గిట్టుబాటు ధర లేక చెరుకు రైతులు అల్లాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడ
Siddaramaiah | ఓటర్ ఐడీల ట్యాంపరింగ్ కేసులో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రధాన నిందితుడని కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత
కర్ణాటకలో దళితుల ఇంటికి అల్పాహారం తినడానికి వెళ్లిన ఆ రాష్ట్ర సీఎం, మాజీ సీఎం.. వారిని గొంతెమ్మ కోర్కెలు కోరటం వివాదాస్పదమైంది. జనసంకల్ప యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి బొమ్మె, మాజీ సీఎం యడ్యూరప్ప బుధవారం హోస�
మాంసం తిని గుడికి వెళ్లారని తనపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ఆ రోజు తాను మాంసమే ముట్టలేదని వెల్లడించారు. అసలది ఒక ఇష్యూనే కాదంటూనే ఆహ
బెంగళూరు, ఆగస్టు 19: కర్ణాటక సీఎం పదవి విషయంలో బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పోస్టు చాలా ఖరీదుతో కూడుకున్న దని, బీజేపీలో రూ.2,500 కోట్లు పలుకుతున్నట్టు ఆ పార్టీ నేతనే ఒకరు చెప్పారని అసెంబ్లీలో కా