Karnataka | కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పుపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి (Karnataka CM) పీఠంపై డీకే శివకుమార్ (DK Shivakumar), సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారని సమాచారం.
Karnataka CM | కర్ణాటక ప్రభుత్వం (Karnataka govt) లో అధికార కేంద్రం మారబోతోందని, సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ముఖ్యమంత్రి పదవిని వీడుతారని, ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shiva Kumar) సీఎం కాబోతున్నారని గత కొన్ని రోజు�
Siddaramaiah | ఈ నెల 4న చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) లో జరిగిన తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar), హోంమంత్రి పరమేశ్వర (Parameshwara) రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఫ్రీడ�
Rahul Dravid : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede) పై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. జూన్ 4 బుధవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధిం�
Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన పహల్గాం ఉగ్రదాడిపై స్పందించి వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్థాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’ అని వ్యాఖ్యానించడంతో ఆయనపై
Threat mail | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnatak CM) సిద్ధరామయ్య (Siddaramaiah) ను, ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) ను హతమారుస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Siddaramaiah | తనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ భారత వైమానిక దళం (Indian Airforce officer) కు చెందిన వింగ్ కమాండర్ (Wing commander) చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఫుట్పాత్పై నిల్చుని ఉ
Rahul Gandhi: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అడ్డుకునేందుకు రోహిత్ వేముల పేరిట చట్టాన్ని రూపొందించాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ఏప్రిల్ 16వ తేదీన లేఖ రాశారు.
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణంలో ఆయనకు అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త క్లీన్ చీట్ ఇచ్చింది. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్
Siddaramaiah | కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు (commission) 60 శాతానికి పెరిగాయంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తాజాగా స్పందించారు.