కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యదర్శి హెచ్ఆర్ మీనా సైదాపూర్ మండలంలో కేంద్ర బృందం పర్యటన సైదాపూర్, జూలై 15: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యద�
‘ఇంక్రెడిబుల్’కు కన్జ్యూమర్ ఫోరం మొట్టికాయలు ఓ బాధితుడికి రూ. 5 లక్షలు చెల్లించాలని ఆదేశం సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ను అభివృద్ధి చేయకుండానే కొనుగోలుదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్�
చిగురుమామిడి, జూలై 15 : ఆరు రోజులు కురిసిన వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాల్లో కుంటలు, చెరువులు నిండాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. రేకొండ, చిగురుమామిడి, సుందరగి�
గన్నేరువరంలో మారిన పరిస్థితులు కాళేశ్వరం జలాల రాకతో సస్యశ్యామలమైన భూములు వ్యవసాయ పనుల కోసం వస్తున్న ఇతర రాష్ర్టాల కూలీలు ఒకప్పుడు కరువుతో అల్లాడిన గన్నేరువరం (ఉమ్మడి బెజ్జంకి మండలం) నేడు కాళేశ్వరం జలా�
పునరావాస కేంద్రం నుంచి స్వగ్రామానికి చేరిన నిర్వాసితులు గ్రామాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు గంగాధర, జూలై 15: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం శుక్రవారం గ
కరీంనగర్ జిల్లాలో వరద ముప్పు తప్పించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశ�
భారీ వానలతో జిల్లాలో వరదలు పోటెత్తాయి. ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతుండగా, వాగులు, వంక లు పొంగి పొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాలకు వరదాయినిగా ఉన్న నారాయణ పూర్ రిజర్వాయ�
వర్ష బీభత్సంతో జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ‘మేమున్నా’మంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. మంత్రులు
కరీంనగర్ : జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వాగులో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 9 మంది ఇటుక బట్టి కార్మికులు సురక్షింతంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీం క్షేమంగా ఒడ్డుకు చ�
కరీంనగర్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, నగునూర్ శివారులోని వాగు పరిసరాల్లో ఇటుక బట్టీల్లో పని �
భారీ వర్షాలతో అలర్ట్ ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలతో మమేకం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఉద్యోగులకు �
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ గల్లంతు బాధాకరం ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు మంత్రి కొప్పుల ఈశ్వర్�
ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్రావుతో కలిసి నగరంలోని పలు కాలనీల్లో పర్యటన కార్పొరేషన్, జూలై 13 : వర్షాలు, వరదల కారణంగా నష్టప�
లోతట్టు ప్రాంతాలు జలమయం నిండుకుండల్లా చెరువులు, కుంటలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ఉధృతంగా మోయతుమ్మెద, మానేరు వాగులు ఎల్ఎండీకి పెరిగిన ఇన్ఫ్లో కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆరు రోజులుగా కు�
ఎగువన వర్షాలతో ఉధృతంగా ప్రవాహం ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో పెరుగుతున్న నీటి మట్టం గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉప్పొంగుతున్నది. ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని నదీ పరీవా