కరీంనగర్ : కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్
రోజూ ఎక్సర్సైజ్ చేస్తే దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుందని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ సాహసమే చేశాడు. ఐస్ గడ్డలేసిన నీళ్లలో అరగంట సేపు ఉండి ఆశ్చర్యపరిచాడు.
కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితు�
మేడారం మహాజాతరకు ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. సోమవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు
కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చావే శరణ్యమని భావించారు. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా
కరీంనగర్: రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దయాగుణం చాటుకున్నారు. యాక్సిడెంట్ అయి అపస్మారక స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడి ప్రాణదాత అయ్యారు. ఈ ఘటన కొలిమికుంట గ్రామంలో చోటు చేసుకుంది. ధర్మ�
ఆదివారం ఉదయం కరీంనగర్లో కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అతి వేగంగా వెళ్లిన కారు రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల
కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువతులు అక్కడికక్కడే మృతి చ
Karimnagar car Accident | కరీంనగర్లో ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వేగంగా దూసుకొచ్చిన కారు.. కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్క
Karimnagar | కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
కరీంనగర్: దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోందని.. దివ్యాంగులకు వంద శాతం సబ్సిడీతో ఉచిత ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్ర
రాష్ట్రంలోనే వంద శాతం రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా కరీంనగర్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో బెంగళూరు అర్బన్ జిల్లా 100 శాతం రెండు డోసులు పూర్తి చేసుకున�
అక్కెనపల్లి శివజ్యోతి.. ఓ ట్యూషన్ టీచర్. లెక్కల స్పెషలిస్ట్. విద్యార్థికి మరో విద్యార్థి చెబితేనే పాఠం తలకెక్కుతుందని బలంగా నమ్ముతుందామె. అలా జ్యోతి తయారు చేయించిన లెక్కల పాఠాలను లెక్కలేనంత మంది విద్
Accident | సింగిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని-మంథని రహదారిపై వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది.