ప్రజా సంక్షేమమే కాదు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృత చర్యలు తీసుకుంటున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణంగా వచ్చే డెంగీ, విష జ్వరాలతో�
ఉమ్మడి కరీంనగర్ జలాశయాల్లోకి స్వల్ప వరద వస్తున్నది. ఈ క్రమంలో బోయినపల్లి మండలం మాన్వాడ ఎస్ఆర్ఆర్ జలాశయానికి ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 15వేల క్యూసెక్కులు, మూల వాగు ద్వారా 6429 క్యూసెక్కల నీరు రా
ప్రస్తుత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శరవేగంగా ఆధునీకరణ జరుగుతుండడంతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కడుపున పుట్టినవారు పట్టి
అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ను కలెక్
అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తోపాటు తొమ్మిది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనాతో మంత్రి గ�
గోదావరినదికి ఉత్తరంగా ఉమ్మడి ఆదిలాబాద్, దక్షిణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విస్తరించి ఉండగా, పరీవాహక ప్రాంతం ఒడ్డున రెండు జిల్లాల్లోనూ గ్రామాలు ఏర్పడ్డాయి.
ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన నలుగురు జల్సాలకు అలవాటుపడ్డారు. పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోక నేరాల బాట పట్టారు. ఏటీఎం చోరీకి యత్నించి పోలీసులకు చిక్కారు.
వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నష్ట పోయిన బాధితులను ఓదారుస్తూ, మేమున్నానని భరోసా కల్పిస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ.
సహకారం అందించిన స్వచ్ఛంద సంస్థలు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చిన రెస్క్యూ బృందాలు పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కడా లోటు లేకుం
వరదల వేళ క్షేత్రస్థాయిలోనే ప్రజాప్రతినిధులు ముమ్మరంగా సహాయక చర్యలు కరీంనగర్ జూలై 15 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. అనుక్షణం క్ష�
జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి ఎమ్మెల్యే సంజయ్కుమార్ అండ అనుక్షణం గాలింపు చర్యల పర్యవేక్షణ వరదలో చిక్కుకున్నప్పటి నుంచి అంత్యక్రియల దాకా వెంటే.. మరణ వార్తతో కంటతడి మంత్రి కొప్పుల దిగ్భ్రాంతి ఎమ్మెల�
ఉమ్మడి జిల్లాలో మూడు వైద్యశాలకు అవార్డులు రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖానకు వరుసగా మూడోసారి ఈసారి రాష్ట్రంలో రెండోస్థానం ఏడాదిలోపే వేములవాడ ఏరియా దవాఖాన ఎంపిక ఈ విభాగంలో రాష్ట్రంలో ప్రథమస్థానం ఉత్తమ స�
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆటో కార్మిక సంక్షేమ సంఘం నాయకుల పాలాభిషేకం తెలంగాణచౌక్, జూలై 15: సకాలంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందని వాహనాలపై రోజుకు రూ.50 జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 714ను త�