ఉమ్మడి జిల్లాలో 21.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం18.05 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్కు రావచ్చని అంచనాముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కొనుగోళ్లకు ఏర్పాట్లుఏప్రిల్ మొదటి వారంలో మొదలుఇబ
6 కోట్లతో సుందరీకరణగోదావరి జలాలతో కళకళమంత్రి కేటీఆర్ కృషితో మహర్దశ కాకతీయుల కాలం నాటి ముస్తాబాద్ పెద్ద చెరువు కొత్త శోభను సంతరించుకున్నది. ఒకప్పుడు కట్ట తెగి రూపురేఖలు కోల్పోయిన ఈ జల వనరు నేడు సందర్శక
మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలిమున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణరాజన్న సిరిసిల్ల, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో రాష్ర్టాన
ఐటీడీఆర్ త్వరలోనే ప్రారంభంరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 272 దరఖాస్తులుమంత్రి కేటీఆర్ ఆదేశాలతో శిక్షణతోపాటు ఉపాధిసిరిసిల్ల రూరల్, మార్చి 29 : మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల్లి మండలం మండ�
2021-22 ఆర్థిక సంవత్సరానికి రూపకల్పనకమిషనర్ ఆమోదానికి పంపిన ఆలయ అధికారులువేములవాడ, మార్చి 29: వేములవాడ రాజన్న ఆలయ వార్షిక బడ్జెట్ను రూ.191కోట్ల అంచనాలతో రూపొందించి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆమోదానికి పంపి
కరీంనగర్కు చేరిన ఆర్ఎఫ్సీఎల్ యూరియా450 బ్యాగులు రాక.. ఒక్కో బస్తా నెట్వెయిట్ 45 కేజీలుగరిష్ఠ విక్రయ ధర 266.50ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవమౌలిక సదుపాయాలు, నిర్మాణానికి అండదండలువచ్చే నెల నుంచి పూర్త�
మెట్పల్లి రూరల్, మార్చి 28: మెట్పల్లి మండలం పెద్దాపూర్ శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణా�
రీడిజైన్ల ద్వారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుసమస్యలను అధిగమించి నీరిచ్చిన ఘనత సీఎందేరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ వేములవాడ, మార్చి 28: ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల విషయంలో నాటి �
జగిత్యాల : ప్రముఖ చరిత్రకారుడు డా. జైశెట్టి రమణయ్యను డా. సినారె విశిష్ట పురస్కారం వరించింది. అక్కెపల్లి ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో కీ.శే.అక్కెపల్లి మమత స్మారకార్థం డా. సినారె పురస్కార కార్యక్రమం నిర్వ�
హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్
తండ్రిలాంటి కేసీఆర్ ఉన్నారు.. కోడలు షర్మిల అక్కర్లేదు బలహీనవర్గాలకు బడ్జెట్లో పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్దే బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర
ప్రశ్నించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పెద్దవూర/త్రిపురారం, మార్చి 19: గతంలో సాగర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత జానారెడ్డి పదవుల కోసం తప్ప ఏనాడన్నా ప్రజా సమస్యలను పట్టించుకున్నారా అని �