కరీంనగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పచ్చని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధ
సత్యసాయిసేవా సమితి సభ్యులు ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరో వైపు సామాజిక సేవలో మునిగితేలుతున్నారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకుల కోసం నిత్యాన్నదానం సత్రం నిర్వహిస్తున్నార�
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుచిత్రాన్ని దళితబంధు మార్చివేస్తున్నది. వారి ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు మరో పది మందికి దారి చూపుతున్నది. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన బైరిమల్ల విజయ-
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. దేశ ప్రధాని వద్దే రెండు రోజులున్నా.. కరీంనగర్కు ఒక్క హామీ ఇప్పించుకోలేకపోయారు. ఇది ఆయన వైఫల్యానిక�
ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ కేటుగాడు.. అబ్బాయిలకు కుచ్చుటోపీ పెడుతున్నాడు. తెలుగు మ్యాట్రీమోనీలో అమ్మాయి డీపీతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, నమ్మిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ యువకుడి ఫ
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో 65 శాతం ఉన్న బీసీ వర్గాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. యావత్ బీసీ�
గ్రామ శివారులో భారీ ఇథనాల్, సిలికా ఫ్యాక్టరీలకు తొలి అడుగు 95 ఎకరాల్లో రూ.1200 కోట్ల పెట్టుబడితో నిర్మాణం వరిగడ్డి నుంచే తయారీ ఇటీవల ప్రజల సమక్షంలోనే ప్రభుత్వంతో ధాత్రి, భువి సొల్యూషన్స్ కంపెనీల ఎంఓయూ 2500 మం
త్రైమాసిక టాక్స్ కట్టాల్సిందే తనిఖీల్లో పట్టుబడితే వాహనం స్వాధీనం, భారీ జరిమానా ఉమ్మడి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ తిమ్మాపూర్ రూరల్, జూలై1: వాహనదారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్ప�
కార్పొరేషన్, జూలై 1: ‘జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట జిల్లాలో తిరుగుతున్న బీజేపీ నాయకులు అబద్ధాలు చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. వారి మోసకారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరు..’ అంటూ మేయర్ వై సునీల్రావు
గంగాధర, జూన్1: ‘బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బడా ఝూటా పార్టీ’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిప్పులు చెరిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం.. ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత�
చేతికొచ్చిన పంటలపై మిడతల్లా దాడులు చేస్తున్నరు అభివృద్ధిని ఓర్వలేక అసత్యప్రచారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గంభీరావుపేట, జూలై 1: ‘కేసీఆర్ సారథ్యంలో ఎనిమిదేండ్లలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభ�
కొవిడ్ సమయంలో డాక్టర్ల ప్రాముఖ్యత పెరిగింది పీహెచ్సీల్లో ప్రసవాలను నమోదు చేయాలి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి మంగళ, శుక్రవారాలు డ్రై డే పాటించాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్,
కరోనాకు ఎదురొడ్డి నిలిచి ఎంతో మందిని కాపాడారు కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్, ప్రతిమ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి డాక్టర్స్ డేలో భాగంగా