కొవిడ్ సమయంలో డాక్టర్ల ప్రాముఖ్యత పెరిగింది పీహెచ్సీల్లో ప్రసవాలను నమోదు చేయాలి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి మంగళ, శుక్రవారాలు డ్రై డే పాటించాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ విద్యానగర్,
కరోనాకు ఎదురొడ్డి నిలిచి ఎంతో మందిని కాపాడారు కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్, ప్రతిమ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి డాక్టర్స్ డేలో భాగంగా
అన్నింటా ‘ఆదర్శ’ంగా పాఠశాల కార్పొరేట్కు దీటుగా బోధన పదిలో ఉత్తమ ఫలితాలు ఏడేళ్లుగా వంద శాతం ఉత్తీర్ణత గంగాధర, జూలై 1: గంగాధర మోడల్ స్కూల్ న్యాలకొండన్నపల్లి సమీపంలో ఉంటుంది. ఐదెకరాల విస్తీర్ణంలో పాఠశాల
తిమ్మాపూర్ రూరల్, జూలై 1: మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ‘సృజన నిర్మాణ్’ పేరిట ‘జాతీయ స్థాయి స్టూడెంట్స్ టెక్నికల్ సింపోసియం’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. య�
ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు హుజూరాబాద్ రూరల్, జూలై 1: రాష్ట్రంలో ఇతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలని రైతు ఉద్యమ నాయకుడు, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామ
తెలంగాణపై ప్రేముంటే నిధులు ఇవ్వండి ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్వీకేలో 200 మంది వీవోఏల చేరిక హుజూరాబాద్టౌన్, జూలై 1: తెలంగాణ ఇమేజ్ను బద నాం చేసేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు తెలంగాణలో �
తెలంగాణ చౌక్, జూలై 1: జిల్లా వ్యాప్తంగా గురువారం విడుదలైన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సత్తాచాటా రు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం సన్మానించారు. భవిష్యత
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ- మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండ�
‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి
కేంద్రం ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పథకాల అమలును ఆపడం లేదు. ఎప్పట్లాగే ఈ సారి వానకాలం సీజన్ స
కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 250 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్ దరఖాస్తులు స్వీకరించా
పంతాల కన్నా కేసులను పరిష్కరించుకోవడమే మిన్నని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పేర్కొన్నారు. రంగంపల్లిలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్కు భారీ స�