కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల�
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శశాంక కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీపీ కమలాసన్రెడ్డితో కలిసి నిఘా నేత్రాలు ప్రారంభ గన్నేరువరం, ఏప్రిల్ 7: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలు తగ్గి, ప్రజలు సురక్షితంగా ఉంటారని ఎమ్మెల్యే రసమయి �
మానకొండూర్ రూరల్ : కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ‘విజ్ఞాన్ ప్రసార్ ’ ఐఐసీటీ హైదరాబాద్లో ఏప్రిల్ 8న నిర్వహించనున్న ‘సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్�
ఎగువ మానేరులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం23 అడుగులకు చేరిన కాళేశ్వర జలాలుఆయకట్టు రైతుల్లో ఆనందంసిరిసిల్ల/గంభీరావుపేట, ఏప్రిల్ 1 : ‘నీరు పల్ల మెరుగు’ అనే నానుడిని తిరగరాస్తూ ‘నీరు ఎగువకు ప్రవహించును’ �
2020-21లో 50.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిసంక్షోభంలోనూసత్తా చాటిన సంస్థగోదావరిఖని, ఏప్రిల్ 1 : సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. 70.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి 50.58 మిలి
రామడుగు, ఏప్రిల్ 1: మండలంలోని గోపాల్రావుపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామి వారికి ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు క�
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ఎలుబాకలో చిరుతల రామాయణం ప్రారంభం వీణవంక, మార్చి 31: సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మనదని, రామాయణం, మహాభారతం దేశానికే తలమానికమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశ�
‘దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్’లో అవార్డుల పంటరెండు మండల పరిషత్లు, నాలుగు పంచాయతీల ఎంపికపెద్దపల్లి జిల్లా సుందిళ్లకు రెండు అవార్డులు కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం
ఖమ్మంలోనూ ఏర్పాటు చేస్తున్న సంస్థ హైదరాబాద్, మార్చి 30: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లరీ..క్రమంగా తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. కంపెనీ వాటా విక్రయం(ఐపీవో)తో వచ్చ