కాంగ్రెస్ అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అందలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా సర్కారు అమల్లోకి తెచ్చిన రెండు పథకాలు వర్తించలేదు.
RTC bus | ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ ప్రయాణికురాలికి(Female passenger), కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం జరిగింది.
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల కింద రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు 15 పోస్టులు మంజూరు చేసినట్లు కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు అనుమతి లేని క్లినిక్లపై శనివారం తెలంగా ణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దాడులు చేశా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలం నీలోజిపల్లిలో కరుణ క్లినిక్ ప
Vinod Kumar | మంత్రి పదవిలో ఉన్న పొన్నం ప్రభాకర్ హూందాగా వ్యవహరించాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం స�
పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట
Karimnagar | కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంన�
Karimnagar | కరీంనగర్లో చేపట్టిన హనుమాన్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. శోభాయాత్ర సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుని అతన్ని హనుమాన్ భక్తులు అడ్డుకుని వా�