CM KCR | రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు �
మిర్చి మరింత మంటెక్కిస్తున్నది. భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నది. గతేడాది కిలో 150 నుంచి 200 ఉంటే, ఈ సారి 250 నుంచి 300 పెరిగింది. తొక్కుల సీజన్ కావడంతో పెరిగిన ధరలతో అదనపు భారం
Jagtial | జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ కుటుంబంలో
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
Koppula Eshwar | ధర్మపురి : మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మహిళల అభివృద్ది, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇస్తున్న వడ్డీ లేని రుణాలన�
కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్లో చిరుతల రామాయణం ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం ఒకేసారి పెద్దసంఖ్యలో నాయకులు, ప్రజలు వేదికపైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది.
Praksh Amedkar | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దళితబంధు యూనిట్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్�
Minister Gangula | రాష్ట్రంలోని అన్ని కులాలు ఆత్మగౌరవం(Self-respect)తో బతకాలనే సంకల్పంతో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రైతుకు పంట పెట్టుబడి కింద రైతుబంధుతో పాటు రైతు బీమా, ఉచిత కరెంటు, నీటి సౌకర్యం వంటి అనేక సౌకర్యాలతో వెన్నుదన్నుగా నిలుస్తున్నది. సాగులో ఇ�
Transgenders | రాంనగర్ : కరీంనగర్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవా�
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. వంద పని రోజుల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పరీక్షలు చేస్
Minister Gangula | ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ నిలువనున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మానేరు వంతెనపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 14, 59వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ యాదగిర�