రేగడి, ఎర్ర, నల్ల, ఇసుక మట్టి నేలలు అనుకూలమైతే ఒక్కో నేలకు ఒక్కో విధంగా సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. పంట చేనులో అడుగుమందు వేసుకొని సాగు మొదలు పెట్టాలి. పిలక వచ్చిన తర్వాత మొక్కకు మొగిళ్లలో సి�
Minister Gangula | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టేందుకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ఒక్కటవుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
ఈ సారి మామిడి కాత బాగున్నది. మరికొద్ది రోజుల్లో కోత మొదలు కానుండగా, కొనుగోళ్లకు సర్వం సిద్ధమవుతున్నది. జిల్లాతోపాటు సమీప జిల్లాలకు చెందిన రైతులకు కరీంనగర్ మామిడి మార్కెట్ అన్ని విధాలా అనువుగా ఉండడం, ఎ�
దిగువ మానేరు జలాశయం నుంచి గోదావరిలో కలిసే మంథని మండలం ఆరెంద వరకు మానేరు వాగు 108 కిలో మీటర్లు ఉండగా పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా 86 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది. అయితే, ఈ వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహ�
అతి త్వరలో కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు పూర్తవుతాయని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న తొమ్మిది వైద్య కళాశాల పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వార
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలంతా ఒకే వేదికపైకి రా వడం.. �
జిల్లాతోపాటు వేములవాడ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. లయన్స్ క్లబ్, జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని బాలుర ఉన్నత ప�
‘మీ దీవెనలే మాకు కొండంత బలం. ఎప్పటిలాగే ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలిచినప్పుడే భావితరాలు బాగుంటాయి.’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక �
పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పుర�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు క�
‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయం�
మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు
Karimnagar | కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం( Timmapur ) గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు( NAREGA Workers ).. ఇదే గ్రామంలోని పాత ఊరు వద్ద ఫిష్ పాండ్( Fish Pond ) కోసం గుంత తవ్వుతుండగా 27 వెండి నాణేలు( Silver Coins ) దొరికిన సంఘటన ఆలస్యంగా వెల�