ఆయకట్టు రైతుల కష్టాలు తొలగించేందుకే జలహితం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దోమలకుంటలో రెండో విడుత ప్రారంభం పెగడపల్లి, మే 21 : చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందించి రైతుల ఇబ్బందులు తొలగించేందుకే జలహితం కార్య�
త్వరలో ప్లాట్లుగా విక్రయానికి రాజీవ్ స్వగృహ భూములు మొదటి విడుతలో 237ప్లాట్లు జూన్ 20 నుంచి వారం రోజులు బహిరంగ వేలం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రజానీకం తిమ్మాపూర్ రూరల్, మే 21:ప్రస్తుతం సామాన్యుడు కష్ట
రైతులు ప్రశ్నిస్తే.. రౌడీలతో దాడి చేయిస్తవా.. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజం తిమ్మాపూర్ రూరల్, మే 21: కా
టీఎస్ డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై సమీక్ష కమాన్చౌరస్తా, మే 21: మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దాలని టీఎస్ �
పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ఎంపీపీ దొడ్డె మమత వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం జమ్మికుంట రూరల్, మే 21: సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊర�
వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది వారే కేంద్రం నిర్ణయాల వల్లే బొగ్గు కొరత అదానీకి లాభం కోసమే దిగుమతిపై నిర్ణయం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆర్కే 5గనిపై యూనియన్లో చేరిన 70 మంది కార్మిక
23 నుంచి వార్షిక పరీక్షలు మండలంలో నాలుగు పరీక్షా కేంద్రాలు 539 మంది విద్యార్థులు మానకొండూర్, మే 21: ఈనెల 23 నుంచి జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాకాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మండలంలోని 15 ప�
280 గురుకులాల్లో 1.52 లక్షల మందికి నాణ్యమైన విద్య ఒక్కో విద్యార్థిపై రూ. 1.25 లక్షల ఖర్చు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొత్తపల్లి, మే 21:
గోపాల్రావుపేటలో ఘనంగా శోభాయాత్ర గుడ్డేలుగులపల్లిలో అష్టోత్తర శత కలశాభిషేకం రామడుగు, మే 21: మండలంలోని హనుమాన్ ఆలయాల్లో శనివారం దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. గోపాల్రావుపేటలోని శ్రీ వేంకటేశ్వర స్�
టెక్నికల్గా ప్రారంభించిన ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ 8వేలకు పైగా సర్వీసులకు నాణ్యమైన నిరంతర సరఫరా మూడు సబ్స్టేషన్లపై తగ్గనున్న భారం ముకరంపుర, మే 19: కరీంనగర్ పట్టణంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరు
హనుమాన్ దీక్ష స్వీకరిస్తున్న భక్తులు ఏటా 41, 21, 11 రోజుల దీక్షలు విరివిగా అన్నదానాలు.. వినసొంపైన పాటలు ఆధ్యాత్మిక బాటలో పట్టణాలు, పల్లెలు కమాన్చౌరస్తా, మే 19: నిండు వేసవిలో హనుమాన్ మాల ధారణ చేస్తూ పట్టణా లు, ప�
ప్రపంచంలోనే ఎక్కడాలేని పథకం ఇది దళితులను ధనికులుగా మార్చేందుకు సీఎం కృషి వాహనాలను కార్పొరేట్ సంస్థల్లో లీజుకు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ జమ్మికుంట, మే 19: దళిత బ
అభివృద్ధిని ఓర్వలేకే మంత్రి కేటీఆర్పై విమర్శలు మేయర్ సునీల్రావు కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన మూడేళ్లలో జిల్లా ప్రజలకు బండి సంజయ్ ఒరగబెట్టింది శూన్యమని కరీంనగర్ నగర మే
కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలను జూన్ 2 లోగా గుర్తించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆ