వీణవంక, మే 19: సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ ఏర్పడిందని ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని కొండపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో స్థానిక
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పరీక్షా కేంద్రాల సందర్శన జమ్మికుంట, మే19: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్�
తెలంగాణ ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు ఓరగంటి ఆనంద్ ఐకేపీ కార్యాలయంలో ఆహార భద్రతా చట్టంపై సమీక్ష శంకరపట్నం, మే 19: జాతీయ ఆహార భద్రతా చట్టంతో మహిళలు, చిన్నారులకు పోషకాహారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆహార భద�
సింగరేణిలో అంతర్గత అభ్యర్థులకు యాజమాన్యం తీపికబురు ఈ నెల 25 నుంచి జూన్ 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కొత్తగూడెం సింగరేణి/ రామగిరి, మే 19: సింగరేణిలో బదిలీ వర్కర్ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్�
సిరిసిల్ల జిల్లాలో వేగంగా ధాన్యం కొనుగోలు ఈ నెల 15 వరకు 20,837 మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణ విక్రయించిన రైతులు 7645.. ఆన్లైన్లో 3,886 1460 మంది రైతులకు రూ. 19.78 కోట్ల చెల్లింపు యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. సర్కారు అంత
‘పుట్ట’పై విమర్శలు చేస్తే బుద్ధి చెప్తాం టీఆర్ఎస్ మంథని మాజీ మండలాధ్యక్షుడు శంకర్లాల్ మంథని టౌన్, మే 18: మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు మూడేళ్లలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో శ్వేతపత్రం విడుదల చ
మండలాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేసుకుందాం మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ పిల్లి రేణుక ఎల్లారెడ్డిపేట, మే 18: గ్రామాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని ఎంపీపీ పిల్లి �
రాజ్యసభకు దీవకొండ దామోదర్రావు పేరు ఖరారు కరీంనగర్, మే18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఉమ్మడి జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. త్వరలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న న
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మల్యాలలో 58 లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మల్యాల, మే 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంలాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి�
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాయికల్లో 14 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ రాయికల్ రూరల్, మే 18: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పేరుకు పోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ర్ట
అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ వేసవి క్రీడా శిబిరాల సందర్శన కొత్తపల్లి, మే 18: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ సూచించారు. జిల్లా కేంద్రంల�
కుటుంబసభ్యులతో కలిసి కుర్చీలో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న వడ్లూరి లక్ష్మి ఇప్పుడు మేం సెల్ షాపు ఓనర్లం.. మేం ఓ షాపు పెడ్తమని ఎప్పుడూ అనుకోలె. షాపులో పని చేయడమే మాకు తెలుసు. కానీ, ఇప్పుడు మొబైల్ షా�