నేటి నుంచే ‘మృగశిర’ కార్తె తొలి రోజు కూర తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం తరచూ తీసుకుంటే రోగనిరోధకశక్తి పెంపు గుండె జబ్బు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా మత్స్యసిరులు కరీం�
ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి ఐదు రోజుల నుంచి సమస్యల జల్లెడ వీధివీధినా తిరుగుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కరీంనగర్, జూన్ 7 (నమసే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి పనులు ఊరూరా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శ
పాముకాటుకు గురైన రైతు తహసీల్ కార్యాలయ ఆవరణలో ఘటన ఎల్లారెడ్డిపేట దవాఖానకు తరలింపు వీర్నపల్లి, జూన్ 7: ఇద్దరు రైతుల మధ్య భూ రిజిస్ట్రేషన్కు సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన మరో రైతు పాము కాటుకు గురయ్యాడ
పల్లెలు, పట్టణాల్లో ‘ప్రగతి’ కార్యక్రమాలు వార్డుల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కల సంరక్షణకు చర్యలు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా కొనసాగుత
ప్రజాస్వామ్యానికే పెను ముప్పు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న కేంద్ర సర్కారు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ 11న ప్రజాస్వామ్య ర్యాలీకి తరలిరావాలని పిలుపు కలెక్టరేట్, జూన్ 7: కేంద్రంలోని
జిల్లా వ్యాప్తంగా 5వ రోజూ పారిశుధ్య పనులు, సమస్యలపై ఆరా ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కార్పొరేషన్, జూన్ 7: నగరంలోని 60 డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం మంగళవారం ఐదో రోజు జోరుగా
గ్రా మాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. ఆదివారం మండలంలోని ముత్యాలమ్మనగర్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మణుగూరులో మున్సిప�
సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉన్న సత్తుపల్లి వద్ద జేవీఆర్ ఓసీ గనులు, కిష్టారం ఓసీ గనుల నుంచి పెద్దఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే సుమారు 25నుంచి 30 వేల టన్నుల బొగ్గ�
సేవా దృక్పథాన్ని అలవర్చుకొని కమ్మ జాతికి వన్నె తీసుకురావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో ‘ఖమ్మం నగర కమ్మ సంఘం’ ఆవిర్భా�
పర్యావరణ పరిరక్షణను ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రహ్మాన్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ప
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారిణి, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత అధికారులను సూచించారు. మండల కార్యాలయంలో ఆదివారం జరిగిన పల్లె ప్రగతి సమీక్షా సమావేశంలో మ�