పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దాల్వియా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణుగూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రదర్శన నిర్వహించి, �
మండలంలోని దాస్తండాలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ సీడీపీ నిధుల నుంచి మంజూరైన రూ.14లక్షలతో నూతన గ్రంథాలయ భవనానికి ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్�
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని రామన్నపాలెంలో ఆదివారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్వయంగా పార పట్టి కాలువల్లో మురుగు తీ�
విరివిగా మొక్కల పెంచి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ నగరంలో నిర్వహించిన ర్య
పల్లె, పట్టణాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి గంగులతో కలిసి మల్కాపూర్, లింగాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం మల్కాపూర�
తెలంగాణలోని ప్రతిగ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’కి శ్రీకారం చుట్టారు. నాలుగు విడుతలుగా చేపట్టిన ఈ కార్యక్రమ ఫలితాలు కండ్ల ముందే కనిపిస్తున్నాయి. ఒకప్పుడ�
సమైక్య పాలనలో తెలంగాణపై అడుగడుగునా వివక్ష కొనసాగింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నరు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్
అడుగడుగునా అడ్డుతగులుతోంది గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు సృష్టించాం మంత్రి కొప్పుల ఈశ్వర్ అబ్బాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం ‘తెలంగాణ ఒకప్పుడు పూర్తి వివక్షకు గురైంది. సమైక్యపాలకుల చిన్నచూపు�
సర్కారు బడి సరికొత్తగా మారబోతున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించింది. స్కూళ్ల అవసరాలేంటి..? ఏమేం పనులు చేయాలి..? అనే �
‘బడిబాట’లో ఇంటింటా ఉపాధ్యాయుల ప్రచారం పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి హుజూరాబాద్ టౌన్, జూన్ 4: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యనందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ ప�
జమ్మికుంట రూరల్, జూన్ 4: మండలంలోని గండ్రపల్లి గ్రామంలో భూలక్ష్మీ, మహాలక్ష్మీ సహిత బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు పురోహితులు వల్లూరి పవన్కుమార్, గణేశ్ బృందం ప్ర�
ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్ర�
రెండో రోజూ ఉత్సాహంగా ‘పల్లె, పట్టణ ప్రగతి’ పాదయాత్రలు, పారిశుధ్య పనులు శిథిల భవనాల తొలగింపు ప్లాస్టిక్పై అవగాహన కార్యక్రమాలు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కరీంన�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులతో సమీక్షా సమావేశం కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్, నీటి సమస్యలు అధికంగా వస్తుంటాయని, వాటిని పరిషరించడంతో పాటు తిరిగి సమస్యలు పునర�
నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె ప్రగతి రెండో రోజు కార్యక్రమం ఉత్సాహంగా పాల్గొన్న అధికార యంత్రాంగం మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రెండో �