జిల్లాలో ఈనెల 12న జరిగే టెట్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం ఆయన టెట్ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిప�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చొప్పదండి, జూన్ 9: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్
జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని వివిధ ఠాణాల పరిధిలో బైక్లు దొంగలిస్తున్న ముగ్గురిని మల్యాల పోలీసులు పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 16 ద్విచక్రవాహనాలను రి కవరీ చేశారు. ఈ మేరకు మల్యాల ఠాణాలో జగిత్యాల డ�
స్వరాష్ట్రంలో విద్యా వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నది. ఆధునిక భవనాలు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాజీ లేకుండా కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నది.
‘మన ఊరు మన బడి’లో భాగంగా పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చల్మెడ కుటుంబం చరిత్రలో నిలిచిపోయేలా బడిని నిర్మించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట
యువత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రవి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయంలో విద్యార్థులకు అవసరమైన స్టడీ చైర్స్, రైటింగ్ ప్యాడ్స్, కూలర్లను గ్రంథాలయ సంస్థ చైర్మన�
బండలింగాపూర్లో భారీ ప్రతిమ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సొంత ఖర్చులతో నిర్మాణం తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు మొదలైన ప్రతిష్ఠాపనోత్సవాలు 10న విగ్రహావిష్కరణకు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డ్డి,