మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్కార్పొరేషన్, జనవరి 2: సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ స్పష్టం చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఆయన విలేకరుల
కొవాగ్జిన్ వేసేందుకు నిర్ణయంపెద్దల తరహాలోనే 28 రోజుల తర్వాత రెండో డోస్డబుల్ డోస్ పూర్తయిన వారికి వచ్చే వారం నుంచి బూస్టర్ డోస్రంగంలోకి వైద్య, ఆరోగ్యశాఖజిల్లాలో ముమ్మర ఏర్పాట్లుకరీంనగర్, జనవరి 1 (�
డంప్యార్డు క్లీనింగ్కు బయోమైనింగ్ఇప్పటికే టెండర్లు పూర్తిత్వరలోనే పనుల ప్రారంభంఏడాదిలోగా పూర్తి చేసేందుకు కసరత్తుకార్పొరేషన్, జనవరి 1: నగరంలో ఏళ్లుగా ఉన్న డంప్యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభ
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుమెట్పల్లి పట్టణంలోని నాలుగు వార్డుల్లో నీటి సరఫరా ప్రారంభంమెట్పల్లి, జనవరి 1: మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు పనులు చకచకా కొనసాగుతున్నాయ�
మంత్రి కేటీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్కేవీ నాయకుల పాలాభిషేకంసిరిసిల్ల టౌన్, జనవరి 1: వస్త్ర పరిశ్రమపై అదనంగా పెంచిన జీఎస్టీ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవడంలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమైందని టీ�
చిగురుమామిడి, జనవరి 1: 2022 నూతన సంవత్సర వేడుకలను మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు, యువకులు ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు, యువకులు కేక్ కట్ చేసి నృత్యం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ద�
చొప్పదండి, జనవరి 1: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర-మణికంఠాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్-దీవెన దంపతులు ప్రత్యేక ప�
వేములవాడ టౌన్/మల్యాల/ధర్మపురి జనవరి 1: ఉమ్మడిజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి నర్సింహస్వామి ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. క
ఫలించిన పోరాటం మంత్రి కేటీఆర్ లేఖతో దిగొచ్చిన కేంద్రం వస్త్ర ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ నిర్ణయంపై వెనక్కి సంబురాలు చేసుకున్న కార్మికలోకం కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపాటు నేతన్నల
సంబురంగా సాగు పనులు నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 5,65,658 మంది రైతులకు లబ్ధి ఇప్పటి వరకు రూ.416.19 కోట్లు జమ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వరకు జమైన రైతుబంధు వివరాలు కరీంనగర్ రైతులు1,56,226 డబ్బులు 114.87 కోట్లు జగిత్యాలర�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పలు అభివృద్ధి పనులు ప్రారంభం చొప్పదండి, డిసెంబర్ 31: ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో రూ.కోటీ 40 లక�
సీజీఎస్టీ ఉపసంహరణకు ఒత్తిడి తెచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 31: చేనేత వస్త్రాలపై సీజీఎస్టీ 5శాతం నుంచి 12శాతం పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్
కరోనా నిబంధనల మధ్యన నూతన సంవత్సర సంబురాలు 2022కి ఘనస్వాగతం పలికిన జిల్లా ప్రజలు కమాన్చౌరస్తా, డిసెంబర్ 31 : కరోనా నిబంధనల మధ్యన జిల్లావాసులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి పాత ఏడ�