సిరిసిల్ల టౌన్, జనవరి 5: స్వరాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రై తాంగానికి ఏటీఎంలా మారిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శ
హుజూరాబాద్టౌన్, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ బుధవారం హుజూరాబాద్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో కార్మికులు హ్యాండ్లూమ్ మార్చ్ ర్యాలీ తీసి ఆర్డీవో �
సీఎండీ శ్రీధర్అన్ని ఏరియాల జీఎంలతో సమీక్షసీసీసీ నస్పూర్/మందమర్రి రూరల్, జనవరి 5 : భూగర్భ, ఓసీపీ గనుల్లో భారీ యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వార్షిక లక్ష్యం అధిగమించాలని జీఎంలకు సీఎండీ శ్ర
ఖాతాల్లో జమవుతున్న రైతుబంధు సాయం పెట్టుబడికి వెచ్చిస్తూ యాసంగి సాగు పనుల్లో నిమగ్నం అన్నదాతల ముఖాల్లో ‘రైతుబంధు’ సాయం సంతోషం కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకు ఖాతాల్�
ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంనేటి నుంచి పలు చోట్ల కార్యక్రమాలుకరీంనగర్, జనవరి3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు రైతన్న ఇంట సంబురాలు తెచ్చింది. పెట్టుబడికి ఒకరిని చెయ్�
తొలిరోజు విజయవంతం కరీంనగర్లో మంత్రి గంగుల,నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలుపలు పీహెచ్సీలను సందర్శించిన వైద్యాధికారులుసిబ్బందికి సూచనలు, సలహాలువిద్యానగర్, జనవరి 3: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1
రాంనగర్, జనవరి 3 : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు, సోమవారం మేజిస్ట్రేట�
ఒమిక్రాన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలిప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలిరాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్విద్యానగర్, జనవరి 3: జిల్లాలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలా�
ప్రజల నమ్మకాన్ని నిలుపుకొనేలా కరీం‘నగర’ అభివృద్ధిమంత్రి గంగుల కమలాకర్నగర పాలక సంస్థ కొనుగోలు చేసిన ఎక్స్కవేటర్ ప్రారంభంకార్పొరేషన్, జనవరి 3: హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా కరీంనగ�
కార్పొరేషన్, జనవరి 3 ;నగరంలో రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాలు చేపట్టినా రెండు, మూడు రోజుల్లో మళ్లీ యథాస్థి
జనవరి 3, శంకరపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం కన్నాపూర్లో నూనె ఐలయ్య, కాటం మల్�
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిసేవలను కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులుకార్పొరేషన్, జనవరి 3: నగరంలోని రిషి కాన్వెంట్ సూల్లో సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెం�
హౌసింగ్బోర్డుకాలనీ, జనవరి 3: సమస్యలను ప్రాధాన్యతతో పరిషరించాలని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డయల్యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స�