జమ్మికుంట రూరల్, జనవరి 7: ప్రజల ఆరోగ్య సంరక్షణకు నిత్యం పారిశుధ్య పనులు నిర్వహించే కార్మికుల జీతాలను పెంచి సీఎం కేసీఆర్ వారికి పెన్నిధిగా నిలిచారని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు కొ�
కార్పొరేషన్, జనవరి 7;కరీంనగర్ నగరపాలక సంస్థకు సీఎం కేసీఆర్ గతంలో ప్రత్యేకంగా రూ.350 కోట్ల మంజూరు చేయగా.. వీటికి సంబంధించిన నిధుల్లో రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ నిధులతో నగరంల�
భర్త ప్రేమ పొందలేక తనువు చాలించి.. హుజూరాబాద్ టౌన్, జనవరి 6 : తనను భార్యగా గుర్తించి, ఇంట్లోకి అనుమతించాలని 41 రోజులుగా భర్త ఇంటి ఎదుట ఆందోళన చేసినా ఫలితం దక్కలేదు. చివరికి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్ని�
అల్ఫోర్స్, సిద్ధార్థ పాఠశాలల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆడిపాడిన విద్యార్థులు కమాన్చౌరస్తా, జనవరి 6: పల్లె సంస్కృతిని భావితరాలకు తెలిపే ప్రతిభింబాలే పండుగలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చై�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష గంగాధర, జనవరి 6: నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగు నీరందించడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బూరుగుపల్లిలో గు�
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);నడ్డా.. ఇది నీ కళ్లకు కనిపించడం లేదా? సాగునీటి రంగానికే ఒక కొత్త మార్గదర్శనం చేసి, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చిన కాళేశ్వరం పథకంలో అవినీతి జరిగిందంటావా? బ�
కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గంలోని ఓటర్ల వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగ
జాతీయ అధ్యక్షుడు అన్న విషయమే మరిచిపోయారుచేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలిమంత్రి గంగుల కమలాకర్కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మతి తప్పి మాట్లాడుతున్న
ఈ నెల నుంచే 30 శాతం పెంపు అమలుహర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులుసీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్పొరేషన్, జనవరి 5: కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక�
మానకొండూర్ రూరల్, జనవరి 5: లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబాని ఆధ్వర్యంలో బుధవారం 70 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. లక్ష్మీపూర్, వెల్ది, ద�
విద్యానగర్, జనవరి 5: కరోనా రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్వింగ్) ప్రిన్సిపాల్ మదన్మోహన్రావు కోరారు. కళాశాలలో బుధవారం 15-18 ఏళ్లలోపు విద్యార్థ
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె తిరుమల్ రెడ్డిఆహార భద్రత చట్టం అమలు తీరుపై సమీక్షకరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగ�
ఇక్కడి పథకాలు ఎక్కడైనా అమలు చేస్తున్నారా?అనవసర ఆరోపణలు మానుకోవాలిపిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోంమంత్రి కొప్పుల ఈశ్వర్కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యావత్ ప్రపంచం కాళేశ్వరం ప్రాజెక్�