ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి రెనొవేషన్ కమిటీ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. నూతనంగా నియామకమైన 13 మంది రెనొవేషన్ కమిటీ సభ్యులకు ఆదివారం దేవస్థానంలోని శ�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్యయాత్రకు విశేష స్పందన లభించ
బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రమేశ్బాబు మీ త్యాగం మరవలేనిది: చెన్నమనేని వేములవాడ, మార్చి 13: భూ నిర్వాసితులకు సర్కారు అండగా నిలుస్తున్నది. బద్దిపోచమ్మ ఆలయ వి�
అన్నిరకాల వసతులు కల్పిస్తున్నాం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పలు పాఠశాలల సందర్శన ఇబ్రహీంపట్నం, మార్చి 13: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, అన్ని రకాల వసతు�
కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల శస్త్రచికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది. ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ సంయుక్తంగా ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన ఏడో
ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు సహకారం అందిస్తాం జిల్లా లైబ్రరీలో అన్ని ఏర్పాట్లూ చేశాం ఏకకాలంలో వెయ్యి మంది చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నాం వివిధ గ్రూపుల క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో
దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అధి
ఒకప్పుడు తరగతి గదుల నిండుగా విద్యార్థులతో కళకళలాడి, కాలక్రమేణా స్టెంత్ లేక మూతపడిన సాయంపేట ప్రాథమిక పాఠశాల మళ్లీ పునర్జీవం పోసుకున్నది. మూడేళ్లుగా తాళంతోనే దర్శనమిచ్చిన విద్యాలయం, అప్పటి ఉపాధ్యాయుడు
మారనున్న కరీంనగర్ రూపురేఖలు 17న శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ జిల్లాకేంద్రానికి కొత్తందాలు: మంత్రి గంగుల కమలాకర్ గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు: మేయర్ సునీల్రావు రూ. 615 కోట్లతో అభివృద్ధి పను
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పల్లెప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే పట్టణ స్థాయి వసతులు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సైదాపూర్ మండలానికి �
జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కొనియాడారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శన�
నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని 49వ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా �
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపివేసిన గ్రామీణ యువతులు, మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉచిత కుట్టుశిక్షణను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. కరీంనగర్ మం
వేల ఏండ్ల చరిత్ర కలిగిన నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగే జాతరకు జిల్లాతో పాటు పక్కల రాష్టాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తు�