కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు బ్లూకోల్ట్స్, సెక్టార్ ఎస్ఐలకు బాధ్యతలు గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇండోర్, ఔట్డోర్ శిక్షణ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగ
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజాభూమారెడ్డి,ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధు�
తిమ్మాపూర్ రూరల్, మార్చి 15: ఉన్నత, విదేశీ చదువులు, ఉద్యోగాలు.. ఇలా ఎక్కడ చూసినా ప్రతి పనీ ఆంగ్లంతో ముడిపెట్టుకుపోతున్నది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేటుకు పంపించి ఆంగ్ల �
ప్రోగ్రాంను ప్రారంభించిన వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి 20 వేల మంది విద్యార్థులు హాజరు సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలగాణ) : గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ వరుసగా ఉద్యోగ, ఉపాధి, సెమినార్ వంటి �
వస్తువుల కొనుగోళ్లలో మోసం జరిగితే న్యాయ పోరాటం చేయాలి అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ కరీంనగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): వినియోగదారులు తమ హకులను తెలుసుకోవాలని, కొనుగోళ్లలో మోసం జరిగినప్పుడు న
ధర్మపురి, మార్చి 15: మహిమాన్విత స్వయంభూ ధర్మపురి దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువలా సాగింది. ముందుగా శ్రీ లక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వ�
రాష్ట్రంలో 2017 జూన్ 3న ‘కేసీఆర్ కిట్' పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అంతకు ముందు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో ప్రసవాలకు సంబంధించిన అన్ని సదుపాయాలను కల్పించింది.
నాడు అధమం.. నేడు ప్రథమం నాడు 55 మంది విద్యార్థులతో వెలవెల నేడు ఆడ్మిషన్లలో నెహ్రూనగర్ స్కూల్ జిల్లాలోనే టాప్ తెలంగాణ చౌక్, మార్చి 14 : రాజన్న సిరిసి ల్ల జిల్లాకేంద్రంలోని నెహ్రూనగర్ ప్రభుత్వ పాఠశాల సమై�
రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చర్, బ్యాంకింగ్, మార్కెట్కు చెందిన అన్ని రంగాల కంపెనీలలో భారీ సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. సంవత్సరానికి రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు ఇవ్వడానికి కం�
శాతవాహన వర్సిటీ ప్రాంతంలో తిరుగుతున్న గుడ్డెలుగును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాత్రి.. పగలు అన్వేషిస్తున్నా ప్రాంగణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొంత ఇబ్బంద�
వైభవంగా లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కనులపండువగా పుట్టబంగారం తెచ్చే ప్రక్రియ ధర్మపురి, మార్చి 14: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం దేవస్థ�
కరీంనగర్లో ఈ నెల 17న మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతోపాటు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించా రు.
తెలంగాణ సంస్కృతిని పరిరక్షించి గుర్తింపు తీసుకువచ్చిన ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత అని మేయర్ వై సునీల్ రావు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్�