చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉప్పర మల్యాలలో లక్ష్మీనృసింహస్వామి జాతరకు హాజరు గంగాధర, మార్చి 18: సంస్కృతీసంప్రదాయాలకు నిలయంగా తెలంగాణ రాష్ట్రం విలసిల్లుతోందని, రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎ
కరీంనగర్, చొప్పదండిలో అమాత్యుడి పర్యటన బీజేపీ నేతల తీరుపై ఫైర్ బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ సవాల్ నేను ఇక్కడే పుట్టిన.. “నేను పుట్టింది కరీంనగర్ మిషన్ హాస్పిటల్లోనే. లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న �
నెరవేరుతున్నచొప్పదండి పట్టణ ప్రజల స్వప్నం రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్లకు శంకుస్థాపన వ్యవసాయ మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం ఇచ్చిన మాట నిలుపుకున్న
12 చెక్డ్యాంలతో మూలవాగును సజీవనదిగా మార్చాలి మధ్యమానేరు నిర్వాసిత గ్రామాల్లో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి వేములవాడ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతులకు అంచనాలు రూపొందించాలి కలికోట-సూరమ్మ ఎత్తిపోతలకు
యాదాద్రి వైభవం ప్రతిబింబించేలా 30కోట్లతో నిర్మాణం పదెకరాల స్థలం కేటాయింపు lపత్రాలు అందించిన సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్ జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కార్పొరేష�
కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు బ్లూకోల్ట్స్, సెక్టార్ ఎస్ఐలకు బాధ్యతలు గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇండోర్, ఔట్డోర్ శిక్షణ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగ
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజాభూమారెడ్డి,ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధు�
తిమ్మాపూర్ రూరల్, మార్చి 15: ఉన్నత, విదేశీ చదువులు, ఉద్యోగాలు.. ఇలా ఎక్కడ చూసినా ప్రతి పనీ ఆంగ్లంతో ముడిపెట్టుకుపోతున్నది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేటుకు పంపించి ఆంగ్ల �
ప్రోగ్రాంను ప్రారంభించిన వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి 20 వేల మంది విద్యార్థులు హాజరు సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలగాణ) : గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ వరుసగా ఉద్యోగ, ఉపాధి, సెమినార్ వంటి �
వస్తువుల కొనుగోళ్లలో మోసం జరిగితే న్యాయ పోరాటం చేయాలి అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్ కరీంనగర్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): వినియోగదారులు తమ హకులను తెలుసుకోవాలని, కొనుగోళ్లలో మోసం జరిగినప్పుడు న
ధర్మపురి, మార్చి 15: మహిమాన్విత స్వయంభూ ధర్మపురి దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కల్యాణోత్సవం మంగళవారం కనుల పండువలా సాగింది. ముందుగా శ్రీ లక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వ�
రాష్ట్రంలో 2017 జూన్ 3న ‘కేసీఆర్ కిట్' పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అంతకు ముందు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో ప్రసవాలకు సంబంధించిన అన్ని సదుపాయాలను కల్పించింది.
నాడు అధమం.. నేడు ప్రథమం నాడు 55 మంది విద్యార్థులతో వెలవెల నేడు ఆడ్మిషన్లలో నెహ్రూనగర్ స్కూల్ జిల్లాలోనే టాప్ తెలంగాణ చౌక్, మార్చి 14 : రాజన్న సిరిసి ల్ల జిల్లాకేంద్రంలోని నెహ్రూనగర్ ప్రభుత్వ పాఠశాల సమై�
రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చర్, బ్యాంకింగ్, మార్కెట్కు చెందిన అన్ని రంగాల కంపెనీలలో భారీ సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. సంవత్సరానికి రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు ఇవ్వడానికి కం�