కార్పొరేషన్, మార్చి 7: మహిళల ఆర్థికాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ వై సునీల్రావు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని 31, 9వ డివిజన్లలో సోమవారం మహిళలకు సన్మా�
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సోమవారం కేసీఆర్ మహిళా బంధ�
మహిళా సాధికారకతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎంఏ మహిళా విభాగం, వాసవి వనితా క్లబ్ అధ్వర్యంలో వోమెగా దవఖాన సహకారంతో జమ్�
నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ మహిళా బంధు సంబురాలను సోమవారం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల్లోని మహిళా సిబ్బందిని సర్�
తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్ పేర్కొన్నారు. మండలంలోని కొలిమికుంటలో సర్పంచ్ తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు కార్య
మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కష్టాలను బెదురులేకుండా ఎదుర్కొంటున్నారు. పిరికితనం వదిలేసి పిడికిలి బిగిస్తూ, పురుషులకు మించి తమ శక్తి, యుక్తులను చాటుకుంటున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్కు నీటి విడుదలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దుయ్యబట్టారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు పడి పోలీస్ శాఖలో ఎస్ఐ జాబ్ సాధించి ఆదర్శంగా నిలుస్తున్నది చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన కొక్కుల శ్వేత. ప్రస్తుతం జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐగా విధులు న�