శాతవాహన వీసీ ప్రొఫెసర్ మల్లేశ్ అలరించిన వాణీనికేతన్ కళాశాల వార్షికోత్సవం కమాన్చౌరస్తా, జూన్ 15: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వ�
కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు కలెక్టరేట్, జూన్ 15: సీనియర్ సిటిజన్స్-2007 చట్టాన్ని జిల్లాలో అధికార యంత్రాంగం సక్రమంగా అమలు చేయాలని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు కో
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కురిక్యాల, వెంకంపల్లిలో నాయీబ్రాహ్మణ, యాదవ సంఘ భవనాల ప్రారంభం గంగాధర, జూన్ 15: ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన కుల సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభ�
మంత్రిగా పని చేసిన ఈటల ఒక్క మహిళా సంఘ భవనమైనా కట్టిండా? పల్లె ప్రగతి సమావేశాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జమ్మికుంట రూరల్, జూన్ 15: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పంటలతో పచ్చగా మా�
హాజరైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ రూరల్, జూన్ 15: కరీంనగర్ మండలం చామనపల్లి, జూబ్లీనగర్లో గొల్ల, కురుమల కుల దైవం బీరప్ప నాగవెళ్లి కల్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందు లో భాగంగా బుధవా�
చిగురుమామిడిలో రైతుల దీక్ష సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్ నాయకులు చిగురుమామిడి, జూన్ 15: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి నీటి పారుదల ప్రాజెక్ట్ను వెంటనే ప్రారంభించి కరీంనగర్ జిల
మిషన్ కాకతీయలో అభివృద్ధి రూ.22లక్షల నిధులు కేటాయింపు 30 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరణకు మున్సిపల్ పరిధిలోని ఇప్పల్నర్సింగాపూర్ గాజోని కుంట ఎంపికైంది. దశాబ్దాల
పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచన హుజూరాబాద్ టౌన్, జూన్ 15: మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగాయి. ఇందులో భాగంగా ము
ఎంతో మంది మేధావులను తయారు చేసిన స్కూల్ ఇది ‘మన ఊరు.. మన బడి’తో త్వరలోనే పూర్వ వైభవం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు స్కూళ్ల మనుగడకు సమష్టిగా కృషి చేయాలి రాష�
రాజన్న సిరిసిల్ల, జూన్ 14 (నమస్తే తెలంగాణ);రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం వెంక�
నేటి నుంచే ఉత్సవాలు 15వ తేదీ నుంచి శివాలయం,18 నుంచి రామాలయంలో వేడుకలు పాల్గొనున్న సీఎం కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు ముస్తాబాద్, జూన్ 14: ముస్తాబాద్ మండలం పోతుగల్ శివకేశవ ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాల�
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన వివిధ పార్టీలకు చెందిన 100మంది టీఆర్ఎస్లో చేరిక ధర్మపురి, జూన్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రా రంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప
టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దుతాం మానేరు నదిలో బోట్ ఏర్పాటుకు కృషి చేస్తాం రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆలయంలో పూజలు బోయినపల్లి, జూన్ 14: బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ ఆలయా