చివరి రోజు అభివృద్ధి ప్రణాళికలు తయారు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి సత్కారం కార్పొరేషన్, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం శ�
రైల్వేస్టేషన్లలో భద్రత కట్టుదిట్టం సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో భారీగా బలగాల మోహరింపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టేషన్లలో పోలీసుల తనిఖీలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు పెద్దపల్లి, �
ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మొలంగూర్లో ఉపాధిహామీ కూలీలతో మాటామంతీ మానకొండూర్లో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన శంకరపట్నం, జూన్ 17 : అర్హులందరికీ దళితబంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక సార
చలో చలో బడికి.. మంత్రి కేటీఆర్ చొరవతో పరుశురాంనగర్ విద్యార్థులకు సైకిళ్లు హామీ ఇచ్చిన 24 గంటల్లోనే అమలు తాజాగా పంపిణీ చేసిన నాయకులు ఆనందంలో పిల్లలు సిరిసిల్ల/ముస్తాబాద్, జూన్ 17;ఆ బడి పిల్లల కష్టం తీరిం�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్ జమ్మికుంట, మోత్కూలగూడెంలో అభివృద్ధి పనులు ప్రారంభం జమ్మికుంట రూరల్ జూన్ 17: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ నా
సొంతింటిని మరిపిస్తున్న ఆశ్రమ సిబ్బంది సేవలు ఆహార మెనూపై వృద్ధుల సంతృప్తి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదిస్తాం రాష్ట్ర మానవ హకుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య కలెక్టరేట్, జూన్ 17: నగరం
డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ బానోతు వెంకన్న రామగిరి, జూన్ 17 : సింగరేణి ఓసీపీ-2 విస్తరణలో భాగంగా ప్రభావిత లద్నాపూర్కు సంస్థ వల్ల నష్టం కలిగినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనల ప్రకారం లేకు
స్వయంగా ఇంటికి వెళ్లి అందించిన ఎమ్మెల్యే సుంకె బోయినపల్లి, జూన్ 17 : రాష్ట్ర సర్కా రు సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. రాజకీయాలకు అతీతంగా పథకాలను అమలు చేస్తూ.. పేదలకు అండగా నిలుస్తున్నది. తాజ
కరీంనగర్ డెయిరీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతాం త్వరలోనే 3 లక్షల లీటర్ల కెపాసిటీ డెయిరీని ప్రారంభిస్తాం అన్ని ప్రాంతాల నుంచి పాల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం ఏడు చోట్ల బల్క్కూలింగ్ యూనిట్లు
హామీ ఇచ్చిన 24 గంటల్లోనే విద్యార్థులకు సైకిళ్లు ముస్తాబాద్, జూన్ 16: హామీ ఇచ్చిన 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్నారు మంత్రి కేటీఆర్. విద్యార్థులు అడిగిన వెంటనే వారికి సైకిళ్లు పంపించి ఔదార్యం చాటుకున్నార�
కోర్టు చౌరస్తా, జూన్ 16: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 26న జాతీయ లోక్అదాలత్ను నిర్వహించనున్�