ఆయా ఏరియాల జీఎంలు, ఇతర అధికారులు, టీబీజీకేఎస్ నాయకుల పిలుపు సంస్థ వ్యాప్తంగా ‘స్వచ్ఛతా పక్వాడా’ గనులు, పనిస్థలాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పర్యారవణ పరిరక్షణ అందరి బాధ్యతని శ్రీరాంపూ ర్, మందమర్రి, ఆర్జ
ఇప్పుడు గౌరవెల్లిని అడ్డుకుంటున్నాయి ఎంపీగా సంజయ్ చేసిందేమీ లేదు కేసీఆర్ కృషితోనే సాగునీటి కష్టాలు దూరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోహెడ, జూన్ 16: తెలంగాణలో ప్రాజ�
కొడిమ్యాల, జూన్ 16: కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటలో సర్పంచ్ పునుగోటి కృష్ణారావు ఆధ్వర్యంలో గురువారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు, డప్ప�
శ్రీరాంపూర్, జూన్ 16: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2(క్లర్క్) పోస్టుల భర్తీ కో సం యాజమాన్యం గురువారం ఉద్యోగ నోటిఫికేషన్ విడు దల చేసింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ �
మూడు నెలలు సెల్ఫోన్లు పక్కన పెట్టండి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లండి నైపుణ్యం మెరుగుపరుచుకోండి అపజయం ఎదురైతే కుంగిపోవద్దు అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ సూచన ముస్తాబాద్ మండలంలో పర్యటన ఇప్పటి వరకు 1.32 ల�
ముస్తాబాద్ మండలంలో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన ఆరు గ్రామాల్లో తిరిగిన అమాత్యుడు 79 లక్షల పనులకు ప్రారంభోత్సవం.. ప్రతిష్ఠాపనోత్సవాలకు హాజరు సిరిసిల్ల/ముస్తాబాద్, జూన్ 15 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ
సీసీసీతో నిరంతర పర్యవేక్షణ రూ.98 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ 85చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ అద్భుతమైన వాకింగ్ ట్రాక్స్ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ మానేరు డ్యాం సమీపంలో వాకింగ్ ట్రాక్ పనులను �
కొత్తపల్లి, జూన్ 15: సైబర్ నేరాలపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వెబ్సైట్ల నుంచి వచ్చే లింక్లను ఓపెన్ చేయవద్దని టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మ�
జడ్పీ సీఈవో ప్రియాంక రామడుగు మండలం కొక్కెరకుంటలో పనుల పరిశీలన రామడుగు, జూన్ 15: పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జడ్పీ సీఈవో ప్రియాంక సూచించారు. రామడుగు మండలం కొక్కెరక�
శంకరపట్నం, జూన్ 15: ఆయిల్పాం సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుందని హార్టికల్చర్ అధికారి స్వాతి తెలిపారు. బుధవారం కాచాపూర్ క్లస్టర్ రైతు వేదికలో ఉద్యానవన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రైతుల�
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆయా గ్రామాల్లో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు, నాయకులు చిగురుమామిడి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనులపై అధికారులు, ప్రజా ప్
జగిత్యాలలోని మట్కా స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి ఏడుగురి ముఠా అరెస్ట్ n రూ.లక్ష, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం మహారాష్ట్ర కేంద్రంగా వ్యవహారం వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ జగిత్యాల �