హుజూరాబాద్టౌన్, నవంబర్ 1: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలో�
హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 31: హుజూరాబాద్ శాసన సభ ఉపఎన్నికలు శనివారం ముగియడంతో, ఆదివారం అంతా నిశ్శబ్ద వాతావరణం కమ్ముకుంది. రెండు నెలల పాటు ఎంతో శ్రమించిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, ర�
హుజూరాబాద్టౌన్, అక్టోబర్ 31: ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని పార్టీ కార్�
కార్పొరేషన్, అక్టోబర్ 31: నగరంలోని శ్రీ చైతన్య పీజీ కళాశాలలో ఆదివారం మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానిక�
ముకరంపుర, అక్టోబర్ 31: భారీ వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే పద్మనగర్ బైపాస్ రహదారి ప్రమాదరహితంగా మారింది. హైదరాబాద్, వరంగల్ నుంచి సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి ప్�
కదం తొక్కిన నియోజకవర్గ ఓటర్లుసెగ్మెంట్ చరిత్రలో అత్యధిక పోలింగ్ఉదయం నుంచే కేంద్రాలకు బారులుఎక్కడ చూసినా పోటెత్తిన ఓటర్లుగంట గంటకూ పెరుగుదల ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియఫలించిన యంత్రాంగం శ్రమకరీంనగ
ధర్మపురి,అక్టోబర్30: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిణి సూచించారు. సుప్రీం కోర్టు పిలుపు మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’�
ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగలేదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కరీంనగర్/హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగాయని