కొత్తపల్లి, అక్టోబర్ 30: నగరంలోని ‘కొండా సత్యలక్ష్మి’ గార్డెన్లో శ్రీ నిధి చిట్ఫండ్ సౌజన్యంతో, జిల్లా చదరంగ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు శనివారం ప్రారంభమయ్�
హుజూరాబాద్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకూ కాళేశ్వర జలాలుఉద్యమ సమయంలోనే మాట ఇచ్చి నిలుపుకున్న ముఖ్యమంత్రికరీంనగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రా
హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 29: హుజూరాబాద్ ఉప పోరుకకుసర్వం సిద్ధం చేశామని, కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉద�
సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 29: బ్యాంకర్లు నిర్వహించే రుణ మేళాను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ (స్థానిక సంస్థలు) సూచించారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శ�
యాక్సిడెంట్ కేసులకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్చెక్కును అందజేసిన డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం గోదావరిఖని, అక్టోబర్ 29 : బ్యాంకుల్లో కార్పొరేట్ సాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు చెల్లించ
మంథని టౌన్, అక్టోబర్ 29: నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా నిత్యం కృషి చేస్తున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ త
నాడు ధాన్యం అమ్ముకోవాలంటే తిప్పలు..కేంద్రాల వద్ద రోజులకొద్దీ పడిగాపులుసమైక్య పాలనలో జాడలేని మద్దతు ధరనేడు అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్కేంద్రం కొనేదిలేదని చెప్పినా.. భరోసారైతులకు ఇబ్బందుల్లేకుండా గ్�
సారంగాపూర్, అక్టోబర్28: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేద�
జ్యోతినగర్, అక్టోబర్ 28: అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మండలి విప్ భానుప్రసాద్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్ల�
కొత్తపల్లి, అక్టోబర్ 28: నగరంలోని మంకమ్మతోట మానేరు పాఠశాల మైదానంలో జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో సాయి మానేరు విద్యా సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్, కెడెట్ జూడో పోటీలు గురు�
హుజురాబాద్ టౌన్/జమ్మికుంటరూరల్, అక్టోబర్ 28: హుజూరాబాద్ ఉప పోరులో సెక్టోరల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 28: స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ సత్యనారాయణ సూచించారు. పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం పోలీస్ విధుల కేటాయింపు సమావేశాన్ని గురువా�
జగిత్యాల రూరల్, అక్టోబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్�