నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. నగరంలోని 2, 22వ డివిజన్లలో రూ. 48 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన ప్రారంభించారు.
పథకాలతో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ (మానకొండూర్ రూరల్), మార్చి 2: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం
బుక్ సమాజాన్ని మారుస్తుంది చదివేలా పిల్లలను ప్రోత్సహించాలి అన్ని స్కూళ్లకు విజ్ఞానం పెంపొందించే బుక్స్ పంపిస్తాం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో పుస్తక మహోత్స�
కరీంనగరంలో బుక్ ఫెయిర్ పండుగ ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహణ వేలాది పుస్తకాలు ఒకే చోట లభ్యం సాహితీప్రియులు, విద్యార్థులకు మంచి అవకాశం ప్రారంభించిన మంత్రి గంగుల హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు �
వాహనదారులకు బంపర్ ఆఫర్ ఫైన్లపై భారీ డిస్కౌంట్ 75 నుంచి 90 శాతం వరకు తగ్గింపు నో మాస్కు కేసులపై 90 శాత నెలాఖరు వరకు అవకాశం వాహనదారులకు రాష్ట్ర పోలీస్ శాఖ బంపరాఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ ని�
ఈ పథకం దేశానికే ఆదర్శం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం ఇక అసమానతలకు చెల్లు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక లబ్ధిదారులకు నచ్చిన యూనిట్లు ఎంచుకునే స్వేచ్ఛ మెట్పల�
ఉమ్మడి జిల్లాలో వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు వేములవాడలో మార్మోగిన శివనామస్మరణ తరలివచ్చిన దాదాపు 2.50 లక్షల మంది భక్తులు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు అల్లోల, గంగుల దంపతులు, రాష్ట్�
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభం ఓదెల, మార్చి 1: గ్రామాలను సత్వరంగా అభివృద్ధి చేయాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. �
డిపో-2 ఆవరణలో ఏపుగా పెరిగిన మొక్కలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న డీఎం, అధికారులు, సిబ్బంది తెలంగాణచౌక్, మార్చి 1: హరితహారంలో భాగంగా కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని డిపో-2లో సుమారు 20 ఎకరాల స్థలంలో నాటిన మొక్కల�
మానకొండూర్ రూరల్, మార్చి 1: మానకొండూర్ మండలం గంగిపల్లి, కొండపల్కల, ఈదులగట్టెపల్లి, లింగాపూర్ గ్రామాల్లోని శివాలయాల్లో మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల�
జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో శివరాత్రి పర్వదినం శివనామ స్మరణతో మార్మోగిన శైవాలయాలు కమాన్చౌరస్తా, మార్చి 1: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా శైవాలయాలు శివనామస్మరణతో మార�
నేత కార్మికులకు ఉపాధి కల్పించాలి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ విద్యానగర్, మార్చి 1: ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలను ధరించి, కార్మికులకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల