ఉమ్మడి జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి కరీంనగర్ నెట్వర్క్, మార్చి 1 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కనులపండువగా జరిగాయి. ప్రధానంగా కోటిలింగాల, సారంగాపూర్ దుబ్బరాజన్న, ఓదెల మల్లన్న, జనగ�
నగరంలోని శ్రీచైతన్య ఐపీఎల్ పాఠశాలలో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను తిలకించి వారిని అభినందించారు.
బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమిటో.. మనం చేస్తున్నదేమిటో ప్రజల ముందు పెడుదాం.. సమష్టిగా పనిచేద్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం.. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి
మూడు రోజుల వేడుకకు ముస్తాబైన రాజన్న సన్నిధి 2.50 కోట్లతో ఏర్పాట్లు రెండు వేల మంది కళాకారులతో శివార్చన అడుగడుగునా సీసీ కెమెరాలు 1800 మంది పోలీసులతో పటిష్ట భద్రత స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమ
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మెడికోలు కివ్లోనే చిక్కుకున్న జిల్లా విద్యార్థులు కర్ఫ్యూ విధించిన ఉక్రెయిన్ ప్రభుత్వం బయటికి వచ్చే మార్గం లేదంటూ ఆవేదన కొందరు వినిస్తియా నుంచి రొమెనియా చేరుకున్నా ప్ర�
కరీంనగర్, జగిత్యాలకు చెందిన మెడికోల రాక శంషాబాద్ ఎయిర్పోర్టులో పికప్ చేసుకున్న తల్లిదండ్రులు గుండెలకు హత్తుకొని ఉద్వేగం కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి అష్టకష్టాలు పడి కొంద�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ర్యాలపల్లిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం గంగాధర, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తున్నదని చొప్ప�
హైలెవల్ వంతెన నిర్మాణంతో 20 గ్రామాల ప్రజలకు మెరుగు పడిన రవాణా సౌకర్యం మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 27: వేగురుపల్లి-నీరుకుళ్ల హైలెవల్ వంతెన నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలు ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న ఇబ్బందు