ఉక్రెయిన్లో చిక్కుకుని అష్ట కష్టాలు పడ్డ ఐదుగురు మెడికోలు శుక్రవారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. పది రోజుల ఉత్కంఠకు తెరపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై ఇతర ఠాణాలకు వెళ్లిన పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమని, ఉద్యోగం ఎక్కడ చేసినా అంకితభావంతో విధులు నిర్వహించాలని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి సూచి�
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ గుమ్లాపూర్ రోడ్డు మూడు నెలల్లో పూర్తి చేస్తం చొప్పదండి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ చొప్పదండి, మార్చి 4: దళితులు ఆర్థిక ప్రగతి సాధించేందుకే రా�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, రాష్ట్ర అభివృద్ధి దేశానికే స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీ.. వచ్చే ఏడాది ప్రారంభానికి సిద్ధమవుతున్నది!. 40 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించిన సింగరేణి.., అవసరమైన 1,350 హెక్టార్ల భూమిలో కొంతమేర అటవీశాఖ పరిధిలో ఉండడంతో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని నగరంలోని జ్యోతీరావు ఫూలే మైదానంలో హైదరాబాద్ బుక్ ఫేయిర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన గురువారం రెండో రోజూ �
టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేకే బీజేపీ నాయకులు హత్యా రాజకీయాలకు తెరలేపారని టీఆర్ఎస్వై జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీద్ హుస్సేన్ ధ్వజమెత్తా రు.