దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అధి
ఒకప్పుడు తరగతి గదుల నిండుగా విద్యార్థులతో కళకళలాడి, కాలక్రమేణా స్టెంత్ లేక మూతపడిన సాయంపేట ప్రాథమిక పాఠశాల మళ్లీ పునర్జీవం పోసుకున్నది. మూడేళ్లుగా తాళంతోనే దర్శనమిచ్చిన విద్యాలయం, అప్పటి ఉపాధ్యాయుడు
మారనున్న కరీంనగర్ రూపురేఖలు 17న శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ జిల్లాకేంద్రానికి కొత్తందాలు: మంత్రి గంగుల కమలాకర్ గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు: మేయర్ సునీల్రావు రూ. 615 కోట్లతో అభివృద్ధి పను
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. పల్లెప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే పట్టణ స్థాయి వసతులు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సైదాపూర్ మండలానికి �
జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కొనియాడారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శన�
నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని మేయర్ వై సునీల్రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని 49వ డివిజన్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా �
వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపివేసిన గ్రామీణ యువతులు, మహిళలు స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉచిత కుట్టుశిక్షణను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. కరీంనగర్ మం
వేల ఏండ్ల చరిత్ర కలిగిన నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ జరిగే జాతరకు జిల్లాతో పాటు పక్కల రాష్టాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తు�
సింగరేణి అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివ
రాత్రివేళ విద్యార్థులు, సిబ్బంది ఆందోళన బంధించేందుకు రెండు చోట్ల బోన్ల ఏర్పాటు ముకరంపుర, మార్చి 11: శాతవాహన యూనివర్సిటీలో సంచరిస్తున్న గుడ్డేలుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు, రెస్క్యూ బృందం శుక్�
రకాలుసేద్యం వినూత్నం.. లాభాలు ఘనం దినదిన ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు మామిడిపల్లి సంతోష్ కోనరావుపేట, మార్చి 11: మండలలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన సిందె సంతోష్ మామూలు రైతు. గ్రామంలో తనకు ఎకరన్
కష్టపడితే స్వరాష్ట్రంలో ఉద్యోగం సాధ్యమంటున్న యువత కన్ఫ్యూజన్ లేకుండా ముందుకెళ్లాలంటూ సూచన స్పష్టమైన లక్ష్యంతో సిద్ధమైతే విజయం తథ్యం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొలువుల కుంభమేళా వచ్చి
పేదలకు మరింత చేరువగా సర్కారు వైద్యం ఉమ్మడి జిల్లాలో 2,380 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఆరోగ్య వివరాలు గ్రామీణులు, వ్యాధిగ్రస్తులకు సత్వర వైద్య సేవలకు అవకాశం జిల్లాల వార�
కంచే.. చేను మేసింది బ్యాంకుకే కన్నమేసిన మేనేజర్, క్లర్క్ వంద మంది మహిళల పేరిట నకిలీ ఖాతాలు రూ. 1.15కోట్లు కొల్లగొట్టిన ఘనులు జగిత్యాల జిల్లాలో ఘటన ఇద్దరిని సస్పెండ్ చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు రూరల్ పో