రాష్ట్రంలో 2017 జూన్ 3న ‘కేసీఆర్ కిట్' పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అంతకు ముందు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో ప్రసవాలకు సంబంధించిన అన్ని సదుపాయాలను కల్పించింది.
నాడు అధమం.. నేడు ప్రథమం నాడు 55 మంది విద్యార్థులతో వెలవెల నేడు ఆడ్మిషన్లలో నెహ్రూనగర్ స్కూల్ జిల్లాలోనే టాప్ తెలంగాణ చౌక్, మార్చి 14 : రాజన్న సిరిసి ల్ల జిల్లాకేంద్రంలోని నెహ్రూనగర్ ప్రభుత్వ పాఠశాల సమై�
రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చర్, బ్యాంకింగ్, మార్కెట్కు చెందిన అన్ని రంగాల కంపెనీలలో భారీ సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. సంవత్సరానికి రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు ఇవ్వడానికి కం�
శాతవాహన వర్సిటీ ప్రాంతంలో తిరుగుతున్న గుడ్డెలుగును బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాత్రి.. పగలు అన్వేషిస్తున్నా ప్రాంగణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కొంత ఇబ్బంద�
వైభవంగా లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కనులపండువగా పుట్టబంగారం తెచ్చే ప్రక్రియ ధర్మపురి, మార్చి 14: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం దేవస్థ�
కరీంనగర్లో ఈ నెల 17న మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతోపాటు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించా రు.
తెలంగాణ సంస్కృతిని పరిరక్షించి గుర్తింపు తీసుకువచ్చిన ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత అని మేయర్ వై సునీల్ రావు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్�
ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి రెనొవేషన్ కమిటీ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. నూతనంగా నియామకమైన 13 మంది రెనొవేషన్ కమిటీ సభ్యులకు ఆదివారం దేవస్థానంలోని శ�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్యయాత్రకు విశేష స్పందన లభించ
బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రమేశ్బాబు మీ త్యాగం మరవలేనిది: చెన్నమనేని వేములవాడ, మార్చి 13: భూ నిర్వాసితులకు సర్కారు అండగా నిలుస్తున్నది. బద్దిపోచమ్మ ఆలయ వి�
అన్నిరకాల వసతులు కల్పిస్తున్నాం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పలు పాఠశాలల సందర్శన ఇబ్రహీంపట్నం, మార్చి 13: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, అన్ని రకాల వసతు�
కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల శస్త్రచికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది. ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ సంయుక్తంగా ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన ఏడో
ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగ యువతకు సహకారం అందిస్తాం జిల్లా లైబ్రరీలో అన్ని ఏర్పాట్లూ చేశాం ఏకకాలంలో వెయ్యి మంది చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నాం వివిధ గ్రూపుల క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో