‘మీ చుట్టూ ఇంకెన్నాళ్లు తిప్పుకుంటరు.. ఏదో ఒకటి తేల్చండి.. లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ మహిళ బైఠాయించింది.
‘గెలిచిన ఆరు నెలల్లో మీ ఊరికి బస్సు వేయిస్తానన్న హామీ ఏమైంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఓ సామాన్యుడిపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించిన అమానుష ఘటన ఇది. 16 గంటలపాటు పోలీస్స్టేషన్లో ఉంచిన పో�
MLA Satyanarayana | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మాచర్ల అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గంగాభవాని జలశుద్ధి కేంద్రాన్నిను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ క�
ఆ యువకుడికి అంధత్వం అడ్డు కాలేదు.. లక్ష్యం చేరేందుకు సాకు కాలేదు.. రెండు కండ్లు కనిపించకపోయినా కృషి పట్టుదలతో ఢిల్లీ జేఎన్యూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడ�
కరీంనగర్ జిల్లా మానకొండూర్ పీహెచ్సీలో ఓ గర్భిణికి 4 కిలోల బరువుగల బాలుడు జన్మించాడు. బీహార్కు చెందిన అఖిలేష్, కాజల్దేవి దంపతులు రెండేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మానకొండూర్ వచ్చి కోళ్లఫారంలో కూ�
వాన దంచి కొట్టింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కుండపోత పోసింది. రెండు రోజులుగా పడుతున్న వానలతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మునుపెన్నడూ లేని విధంగా ఎరువులకు కొరత ఏర్పడింది. ఓవైపు డిమాండ్ పెరగడం, మరోవైపు నిల్వలు పూర్తిగా తగ్గడంతో రైతులకు యూరియా అందే పరిస్థితి కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లాలో మార్క్ఫెడ్, ప్రైవేట్, సొసైటీ
మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సమస్య కనిపిస్తున్నది. యూరియా కావాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరవై రోజులుగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
కలిసిమెలిసి ఉంటున్న ఇరుగు, పొరుగు గ్రామాల మధ్య యూరియా వైరాన్ని పెంచుతున్నది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బ్యాగులు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడం లేనిపోని వివాదాలకు తావిస్తున్నది.
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రం అవుతున్నది. అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. రోజుల తరబడి తిరుగుతున్నా ఒక్క బస్తా దొరకడం గగనమే అవుతున్నది. సకాలంలో అందకపోతే పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయే ప్రమాదం కనిప
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాసారం గ్రామానికి చెందిన సంగపు ఆంజనేయులు(48) పంట సాగుకోసం అప
పండుగపూటా యూరి యా కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు పడిగాపులు తప్పలేదు. శనివారం యూరియా రావడంతో రైతులు రాఖీ పండగను సైతం లెక్కచేయకుండా సొసైటీల వద్దకు చేరుకున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ�