భూమి సర్వే కోసం రూ.పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ సర్వేయర్. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం అమ్మనగుర్తికి చెందిన ఓ రైతు
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెల�
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒకటి రెండు రోజుల్లో జరగనున్న హోంగార్డుల బదిలీల్లో గోల్మాల్కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలో తాత్కాలిక పద్ధతి (ఆర్డర్ టూ సర్వ్)�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కారణంగా రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్ర�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఎప్సెట్-2026 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీ స్ఫూర్త�
కొడుకు తిండి పెట్టడంలేదని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన లక్ష్మి ధర్నాకు దిగింది. ఆమె కథనం ప్రకారం లక్ష్మికి నలుగురు కొడుకులు ఉన్నారు. భర్త మృతిచెందగా ఆయన పేరు మీ దున్న భూమిని ఇద్దరు
Insurance Scheme | కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా త్వరలోనే పశువులకు బీమా పథకం వర్తింపజేస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్, లింగారెడ్డి అన్నారు.
కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని మండుటెండలో కుప్పగా చేస్తూ వడదెబ్బతో రైతు కుప్పకూలిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన�
Telangana Employees | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మే 5న తలపెట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ప్రతి ఉద్యోగీ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు.
కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ తాటి చెట్టు పై నుంచిపడి ఓ గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంటలో చోటుచేసుకున్నది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమైంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యతో ఆగ్రహ జ్వాల వ్యక్తమైంది. మరి కొందరు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలు తీవ్ర కలకలం రేపగా, కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆ సంస్థ ఉద్య�