సాగునీటి కోసం తండ్లాడాడు. బావి తవ్వినా ప్రయోజనం లేకపోవడం, బోరు వేయించినా చుక్క నీరు పడకపోవడంతో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో విషాదాన్ని నింపింది.
కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం వేదికగా ఈనెల 25న 72వ రాష్ట్ర స్థాయి పోటీలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ప్రసాద్రావు పేర్కొన్నారు.
బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరుతున్నది. ఆధిపత్య పోరుతో తాము ఓటమి పాలయ్యానని ఆ పార్టీ బలపరిచిన తుమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి బేతి సులోచన భర్త తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేయడం తీ�
బహిరంగ సభ జరిగింది సిద్దిపేట జిల్లాలో.. సీఎం మాట్లాడింది మాత్రం ఉమ్మడి కరీంనగర్ గురించి.. సిద్దిపేట జిల్లా ఊసు కూడా ఎత్తక పోవడం... కనీసం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేరు ప్రస్తావించక �
జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో కరీంనగర్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్ చాట్ల, నీలం �
చేతికొచ్చిన పంట మొంథా తుపాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతినడంతో కలత చెందిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో చోటుచేసుకున్నది.
ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్ల