..ఈ ఫొటోలు ఎక్కడో మూరుమూల ప్రాంతాల్లోనివి కాదు, సాక్షాత్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనివి. పర్మిట్ రూం పేరిట నడుస్తున్న దందాలకు నిలువెత్తు నిదర్శనాలివి. నిజానికి పర్మిట్ రూంకు కేవలం 10x10 అంటే.. వంద స్కేర్�
ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారుడు, శతాధిక గ్రంథకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ మలయశ్రీ (ఎస్ మల్లయ్య) అస్తమించారు. తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగి
Missing | కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జoపేట గ్రామానికి చెందిన రామిడి లక్ష్మి , ఆమె కూతురు రామిడి శ్వేత అదృశ్యమైనట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. పదోతరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతి వి ద్యార్థులను శుక్రవారం రాత్రి చితకబ�
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక గ్రామ, వార్డు, డివిజన్ సభలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిలదీతలు.. నిరసనల మధ్య సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళంగా మారాయి. ప్రజలకు �
ఫౌల్ట్రీ రైతులకు లాభాలు రాకుండా చేసిన ఇంటిగ్రేషన్ కంపెనీలు ఇప్పుడు తమపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాయని చికెన్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. లైవ్ బర్డ్స్పై ఇటీవల భారీగా ధరలు పెంచి, మా
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి శివారులో నారాయణపూర్ రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించే ఎల్లంపల్లి పైపులైన్ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ఎగవేత మిల్లర్లపై అధికారులు సీరియస్గా ఉన్నారా..? డిఫాల్టర్లపై చర్యలకు రంగం సిద్ధం చేశారా..? రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగం చేయనున్నారా..? మిల్లర్ల ఆస్తుల వివరాలు సేకరిం�
డింగరి రామాచార్య 1948 జనవరి 14న కరీంనగర్ జిల్లా కోరపల్లిలో రంగాచార్యులు, గోపాల రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల అభిరుచి ఉన్న రామాచార్య తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో చక్కన�
కరీం‘నగరం’లో నల్లా పన్నుల చెల్లింపు అస్తవ్యస్తంగా మారింది. ఆన్లైన్లో ఓ తీరు, రికార్డుల్లో మరో తీరు ఉండడంతో నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీనికి తోడు ఈ విభాగం సిబ్బంది తీరుతో పన్నులు చెల్లిం�