Sand Mafia | కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ఇసుక క్వారీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనల ఉల్లంఘన, రైతులకు జరిగిన నష్టం వంటి అంశాలపై నిగ్గు తేల్చాల్సిన అధికార యంత్రాగం, గడిచిన మూడు రోజులుగా నా�
కరీంనగర్ జిల్లా చల్లూరు ఇసుక క్వారీ పరిధిలో అక్రమాలపై ఉన్నత అధికార యంత్రాంగం స్పందించింది. క్వారీ విషయంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన, రైతుల బావుల పూడ్చివేత వంటి అంశాలను ఎండగడుతూ ఈనెల 14న ‘బావులు పూడ్చి.. బ�
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తున్నదని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బ్రేక్ ఫెయిల్ కావడంతో కెనాల్లో బోల్తా పడింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలోని మానేరువాగు నుంచి ఇసుక లోడ్తో కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అచ్చంపల
సాగునీటి కోసం తండ్లాడాడు. బావి తవ్వినా ప్రయోజనం లేకపోవడం, బోరు వేయించినా చుక్క నీరు పడకపోవడంతో మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో విషాదాన్ని నింపింది.
కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం వేదికగా ఈనెల 25న 72వ రాష్ట్ర స్థాయి పోటీలు మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ప్రసాద్రావు పేర్కొన్నారు.
బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరుతున్నది. ఆధిపత్య పోరుతో తాము ఓటమి పాలయ్యానని ఆ పార్టీ బలపరిచిన తుమ్మనపల్లి సర్పంచ్ అభ్యర్థి బేతి సులోచన భర్త తిరుపతిరెడ్డి సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేయడం తీ�
బహిరంగ సభ జరిగింది సిద్దిపేట జిల్లాలో.. సీఎం మాట్లాడింది మాత్రం ఉమ్మడి కరీంనగర్ గురించి.. సిద్దిపేట జిల్లా ఊసు కూడా ఎత్తక పోవడం... కనీసం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేరు ప్రస్తావించక �
జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో కరీంనగర్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్ చాట్ల, నీలం �