Telangana Employees | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మే 5న తలపెట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ప్రతి ఉద్యోగీ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు.
కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ తాటి చెట్టు పై నుంచిపడి ఓ గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంటలో చోటుచేసుకున్నది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమైంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యతో ఆగ్రహ జ్వాల వ్యక్తమైంది. మరి కొందరు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలు తీవ్ర కలకలం రేపగా, కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆ సంస్థ ఉద్య�
ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలు పడుతున్నరు.
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపి వేసిన ఉద్యోగులు, బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపోల ఎదుట నిరసనలు తెలిపారు. అక్కడే బైఠాయించి బస�
..ఈ ఫొటోలు ఎక్కడో మూరుమూల ప్రాంతాల్లోనివి కాదు, సాక్షాత్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోనివి. పర్మిట్ రూం పేరిట నడుస్తున్న దందాలకు నిలువెత్తు నిదర్శనాలివి. నిజానికి పర్మిట్ రూంకు కేవలం 10x10 అంటే.. వంద స్కేర్�
ప్రముఖ కవి, రచయిత, చరిత్రకారుడు, శతాధిక గ్రంథకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ మలయశ్రీ (ఎస్ మల్లయ్య) అస్తమించారు. తెలుగు సాహిత్యరంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం కలిగి
Missing | కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జoపేట గ్రామానికి చెందిన రామిడి లక్ష్మి , ఆమె కూతురు రామిడి శ్వేత అదృశ్యమైనట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. పదోతరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతి వి ద్యార్థులను శుక్రవారం రాత్రి చితకబ�
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక గ్రామ, వార్డు, డివిజన్ సభలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నిలదీతలు.. నిరసనల మధ్య సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గందరగోళంగా మారాయి. ప్రజలకు �
ఫౌల్ట్రీ రైతులకు లాభాలు రాకుండా చేసిన ఇంటిగ్రేషన్ కంపెనీలు ఇప్పుడు తమపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాయని చికెన్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. లైవ్ బర్డ్స్పై ఇటీవల భారీగా ధరలు పెంచి, మా
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి శివారులో నారాయణపూర్ రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించే ఎల్లంపల్లి పైపులైన్ను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ�