మానకొండూర్ నియోజకవర్గంలో క్వారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు.
చిగురుమామిడి తహసీల్దార్గా విధులు నిర్వహించిన ముద్దసాని రమేష్ మంగళవారం బదిలీ కాగా, మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద బీఎస్పీ మండల శాఖ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించిన ప్రభాకర్..ప్రారంభంలో పలు పత్రికలకు పండుగలు, పర్వదినాలకు చిత్రాలు వేయటంతోపాటు సినీనటుల బొమ్మలు వేసేవారు. ఆ తరువాత సిరిసిల్లలో రామ్ ఫొటో స్టూడియోలో ఫొటోగ్రఫీ నేర�
గ్రామీణ విద్యార్థులకు అక్షరజ్ఞానం పంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలు.. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో విద్యాబోధనకు దూరమయ్యాయి. మూడు, నాలుగేండ్ల క్రితం వరకు పదుల సంఖ్యలో విద్యార్థ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పుస్తకాలు, యూనిఫాం అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, అవ
భూమి సర్వే కోసం రూ.పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ సర్వేయర్. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం అమ్మనగుర్తికి చెందిన ఓ రైతు
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెల�
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒకటి రెండు రోజుల్లో జరగనున్న హోంగార్డుల బదిలీల్లో గోల్మాల్కు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలో తాత్కాలిక పద్ధతి (ఆర్డర్ టూ సర్వ్)�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కారణంగా రైతులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్ర�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఎప్సెట్-2026 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీ స్ఫూర్త�
కొడుకు తిండి పెట్టడంలేదని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్కు చెందిన లక్ష్మి ధర్నాకు దిగింది. ఆమె కథనం ప్రకారం లక్ష్మికి నలుగురు కొడుకులు ఉన్నారు. భర్త మృతిచెందగా ఆయన పేరు మీ దున్న భూమిని ఇద్దరు
Insurance Scheme | కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా త్వరలోనే పశువులకు బీమా పథకం వర్తింపజేస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్, లింగారెడ్డి అన్నారు.