బహిరంగ సభ జరిగింది సిద్దిపేట జిల్లాలో.. సీఎం మాట్లాడింది మాత్రం ఉమ్మడి కరీంనగర్ గురించి.. సిద్దిపేట జిల్లా ఊసు కూడా ఎత్తక పోవడం... కనీసం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేరు ప్రస్తావించక �
జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో కరీంనగర్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్ చాట్ల, నీలం �
చేతికొచ్చిన పంట మొంథా తుపాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతినడంతో కలత చెందిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో చోటుచేసుకున్నది.
ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్ల
ఏడాదిగా విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్పాషా విద్యార్థినులతో అస�
కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో మరో అవినీతి పర్వం వెలుగు చూసింది. ఎయిడెడ్ టీచర్ల వేతన స్థిరీకరణలో అక్రమాలకు తెరలేపిన విషయం బయటకు రావడంతో అధికారులు వెనక్కి తగ్గడం మరువక ముందే.. ఇటీవల సర్దుబాటులో అవకతవకల బా
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఉద్యమమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది. 2024 మార్చి
వానకాలం ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే పల్లెల్లో కోతలు మొదలు కాగా, కొనుగోళ్లు ప్రారంభించడంతో సర్కారు అలసత్వం ప్రదర్శిస్తున్నది. పైగా పోయిన సీజన్తో పోలిస్తే.. సేకరణ లక్ష్యానిక