అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి తెరిపి లేకుండా పడుతుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి.
కోతులు దుంకితే వైర్లు తెగిపడుతయా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! గంగాధర జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో అలాగే తెగిపడ్డాయట! విద్యుత్తు శాఖ ఏడీ సత్యనారాయణ చెప్పిన మాట ఇది!
కూరగాయల ధరలు సెగలు కక్కుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వానకాలం సీజన్ ప్రారంభంలో కూరగాయల ధరలు సహజంగానే పెరుగుతుంటాయి. కానీ, ఈసారి వినియోగదారులు భరించలేని విధంగా ఆకాశాన
టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆసక్తి చూపుతున్నట్టు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చించుకుంటున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే, మంత్రి పదవిని సైతం వదులుక
‘కరీంనగర్ జిల్లాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, నగరపాలక సంస్థకు సంబంధించి ఎలాంటి అధికారం లేని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్పొరేషన్పై సమీక్షించడం విడ్డూరం. అసలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరు? ఉత్తమ్కు�
నేతన్నల ఆకలిచావులు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ప్రోత్సాహం లేక, ఉపాధి కరువై, బతుకుభారమై ఇటీవలే పలువురు కార్మికులు బలవన్మరణం చెందగా.. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో రైలు పట్టాలపై పడుకొని మర
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం మోస్తారు వాన పడ్డది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కట్టు కాలువ సమీపంలో విద్యుత్ స్తంభం పై పిడుగు ప
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. ఊరూరా ప్రత్యేకాధికారులు మువ్వన్నెల పతాకాలను ఆవిష్కరించారు. కరీంనగర్ సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. శుక్రవారం దంచికొట్టాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో గరిష్ఠంగా అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నే
పేద పిల్లల చదువుకు సర్కారు ప్రోత్సాహం కరువవుతున్నది. ఉపకారం వేతనం అందకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఈ విద్యాసంవత్సరం మ�
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్కు చెందిన కారంపూడి శంకర్ (57) కరీంనగర్-2 డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం కరీంనగర్ నుంచి (టీఎస్ 020 బీ 0611) బస్సులో కాల్వశ్రీరాంపూర్కు వెళ�
లోక్సభ సమరం ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా సాగింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియ�