ఏడాదిగా విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్పాషా విద్యార్థినులతో అస�
కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో మరో అవినీతి పర్వం వెలుగు చూసింది. ఎయిడెడ్ టీచర్ల వేతన స్థిరీకరణలో అక్రమాలకు తెరలేపిన విషయం బయటకు రావడంతో అధికారులు వెనక్కి తగ్గడం మరువక ముందే.. ఇటీవల సర్దుబాటులో అవకతవకల బా
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఉద్యమమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది. 2024 మార్చి
వానకాలం ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే పల్లెల్లో కోతలు మొదలు కాగా, కొనుగోళ్లు ప్రారంభించడంతో సర్కారు అలసత్వం ప్రదర్శిస్తున్నది. పైగా పోయిన సీజన్తో పోలిస్తే.. సేకరణ లక్ష్యానిక
గ్రామం లో మురుగు నీరు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వస్తున్నప్పటికీ గ్రామపంచాయ తీ పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి మురుగు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.
‘పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే మా ప్రభుత్వ ధ్యేయం. మేం అందించే 5 లక్షలకు మరికొంత కలుపుకొంటే మీరు అనుకున్నట్టు ఇల్లు నిర్మించుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీతో 2లక్షల వరకు రుణం అందించే�
‘మీ చుట్టూ ఇంకెన్నాళ్లు తిప్పుకుంటరు.. ఏదో ఒకటి తేల్చండి.. లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ మహిళ బైఠాయించింది.
‘గెలిచిన ఆరు నెలల్లో మీ ఊరికి బస్సు వేయిస్తానన్న హామీ ఏమైంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఓ సామాన్యుడిపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించిన అమానుష ఘటన ఇది. 16 గంటలపాటు పోలీస్స్టేషన్లో ఉంచిన పో�
MLA Satyanarayana | కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మాచర్ల అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గంగాభవాని జలశుద్ధి కేంద్రాన్నిను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ క�
ఆ యువకుడికి అంధత్వం అడ్డు కాలేదు.. లక్ష్యం చేరేందుకు సాకు కాలేదు.. రెండు కండ్లు కనిపించకపోయినా కృషి పట్టుదలతో ఢిల్లీ జేఎన్యూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఓపెన్ క్యాటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడ�
కరీంనగర్ జిల్లా మానకొండూర్ పీహెచ్సీలో ఓ గర్భిణికి 4 కిలోల బరువుగల బాలుడు జన్మించాడు. బీహార్కు చెందిన అఖిలేష్, కాజల్దేవి దంపతులు రెండేండ్ల క్రితం బతుకుదెరువు కోసం మానకొండూర్ వచ్చి కోళ్లఫారంలో కూ�
వాన దంచి కొట్టింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కుండపోత పోసింది. రెండు రోజులుగా పడుతున్న వానలతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.