చేతికొచ్చిన పంట మొంథా తుపాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతినడంతో కలత చెందిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో చోటుచేసుకున్నది.
ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం అందించేందుకే స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్ల
ఏడాదిగా విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న కీచక అటెండర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబ్పాషా విద్యార్థినులతో అస�
కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో మరో అవినీతి పర్వం వెలుగు చూసింది. ఎయిడెడ్ టీచర్ల వేతన స్థిరీకరణలో అక్రమాలకు తెరలేపిన విషయం బయటకు రావడంతో అధికారులు వెనక్కి తగ్గడం మరువక ముందే.. ఇటీవల సర్దుబాటులో అవకతవకల బా
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఉద్యమమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది. 2024 మార్చి
వానకాలం ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఇప్పటికే పల్లెల్లో కోతలు మొదలు కాగా, కొనుగోళ్లు ప్రారంభించడంతో సర్కారు అలసత్వం ప్రదర్శిస్తున్నది. పైగా పోయిన సీజన్తో పోలిస్తే.. సేకరణ లక్ష్యానిక
గ్రామం లో మురుగు నీరు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వస్తున్నప్పటికీ గ్రామపంచాయ తీ పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి మురుగు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.
‘పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే మా ప్రభుత్వ ధ్యేయం. మేం అందించే 5 లక్షలకు మరికొంత కలుపుకొంటే మీరు అనుకున్నట్టు ఇల్లు నిర్మించుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీతో 2లక్షల వరకు రుణం అందించే�
‘మీ చుట్టూ ఇంకెన్నాళ్లు తిప్పుకుంటరు.. ఏదో ఒకటి తేల్చండి.. లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ మహిళ బైఠాయించింది.
‘గెలిచిన ఆరు నెలల్లో మీ ఊరికి బస్సు వేయిస్తానన్న హామీ ఏమైంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఓ సామాన్యుడిపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించిన అమానుష ఘటన ఇది. 16 గంటలపాటు పోలీస్స్టేషన్లో ఉంచిన పో�