కారేపల్లి ఎస్ఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు బుధవారం సందర్శించారు. గురుకులంలో వసతి సౌకర్యాలను పరిశీలించారు.
పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలకపాత్ర పోషిస్తారని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయనుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం సింగరేణి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తలనొప్పి కోసం వాడుతున్న మాత్రలు అధికంగా మింగి అవి వికటించడంతో యువతి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం జైత్రాంతండాలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.
ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అధ్యాపకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
విద్యార్థులకు క్రిందిస్థాయి తరగతులను నుండే శాస్త్రీయ అవగాహన కల్పించాలని జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ బాలిన వెంకటరెడ్డి, గుత్తా ఫణికుమార్ అన్నారు. శుక్రవారం కారేపల్లి మోడల్ స్కూల్లో చెకుముకి మండ�
కారేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఖమ్మం జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని కారేపల్లి, మాధారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కారేపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. కారేపల్లి పెద్ద చెరువు వద్ద ముదిరాజ్ సంఘం జెండాను ఎగరవేసి ఆక్కడి నుండి మోటర్ సైకిల్ ర్య�
మహిళలకు బతుకమ్మ చీరలే కాదు, వారికిచ్చిన రూ.2,500 హామీని అమలు చేయాలని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సురపాక ధనమ్మ అధ్యక్షతన కారేపల్లిలో జరిగిన ఐద�
కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజరలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పేరు మీద గల 3 ఎకరాల 8 గుంటల భూమి ఉందని, దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకోనున్నట్లు..
కారేపల్లి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైల్డ్ రైట్ కన్వెషన్ వీక్ ను పురష్కరించుకుని విద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామానికి చెందిన జర్పుల సందీప్తి (20) గడిచిన శుక్రవారం పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంది. ఆ పరిసర గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేసే నామ నరేశ్..
కారేపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. దుకాణాలలోని ఎరువులు, పురుగుమందుల స్టాక్తో పాటు, విక్రయించిన ఎరువులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందని కారేపల్లి తాసీల్దార్ అనంతుల రమేశ్, ఏడీఓ తుమ్మలపల్లి కరణశ్రీ అన్నారు. మంగళవారం కారేపల్లిలో ఐకేపి ఆధ్వర్యంలో ధాన్య