ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో (హెల్త్ సబ్ సెంటర్లు) అన్ని రకాల జ్వర పరీక్షలు చేసేందుకు పరికరాలు అందుబాటులో ఉన్నట్లు హెల్త్ సూపర్వైజర్ బంధం జ్యోతిలక్ష్మి తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) �
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెగువ, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) కారేపల్లి మండల కార్యదర్శి కె.నరేంద్ర అన్నారు. బుధవారం గాంధీనగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతిన�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి), కామేపల్లి మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిర�
కారేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కోమట్లగూడెం గ్రామంలో సేల్ పాయింట్ ప్రారంభించారు. రైతులకు యూరియా ఇబ్బందులు తొలగించడానికి కోమట్లగూడెంలో సేల్ పాయింట్ను ఏర్పాటు చేశారు. సేల్ పాయింట్ను సొసైటీ చ�
నిషేధిత మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతి రెడ్డి అన్నారు. కారేపల్లి మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల ఏకలవ్య పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరా
కారేపల్లి మండలం ఒడ్డుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీఎస్యూటీఫ్ నాయకుడు బానోత్ మంగీలాల్ చొరవతో అతడి మిత్రులు మంగళవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆది కర్మయోగి పథకం తీసుకు వచ్చిందని సింగరేణి ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కారేపల్లి హైస్కూల్లో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీడీఓ మాట్లాడారు.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మొట్లగూడెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీను (50) శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసకు తన బావ, ఇల్లెందు �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల వారాంతపు సంతను కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేశ్బాబు రూ.6.33 లక్షలకు దక్కించుకున్నాడు.
కారేపల్లి : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెల కాపరులకు, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుక�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని రేలకాయలపల్లి గిరిజన సమీకృత బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ లోని నిత్యవసర వస్తువుల సర�
కారేపల్లి : ఆకాల వర్షాలతో నష్టపోయిన దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయాధికారులు సర్వే చేయనున్నారు. మంగళవారం నుండి పంట నష్టంపై వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలన చేస్తున్నట్లు వ్యవసాయాధికార
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో వీధి కుక్కల (Stray Dogs) బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.