ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జవాన్ బానోత్ దశరథ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. లేహ్–లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న..
ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గిరిజన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షుడు దుగ్గి కృష�
కారేపల్లి రైల్వే స్టేషన్కు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోనల్ డీఆర్ఎం బుధవారం వస్తున్నారనే సమాచారంతో సింగరేణి రెవెన్యూ గ్రామ పరిధిలోని రైల్వే డంబ్లింగ్ ట్రాక్ నిర్వాసితులు గంటల తరబడి రైల్వేస్టే
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నాడని ఆరోపిస్తూ స్థానికులు సర్పంచ్ ఉండం రాఘవులుతో కలిసి లారీలను అడ్డ
వంద రోజుల 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' ప్రచారంలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ (NAAT Testing)లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఖమ్మం జిల్లా నుండి 'బెస్ట్ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు'ను చీమలపాడు ఆయుష్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి ఎంపీ నిధులతో నాలుగు బోర్వెల్ పంపులు మంజూరు అయినట్లు కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు తెలిపారు. మండల కేంద్రంలో..
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన మాజీ జడ్పీటీసీ వాంకుడొత్ జగన్ నాయక్ సతీమణి జమున ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. వైరా నియ�
గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణకు ఆదరణ కరువైంది. పంచాయతీ వార్డు సభ్యులకు పరిపాలన అంశాలతో పాటు గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, పంచాయతీ విధులు, నిధులపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ ఆధ్వర్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజల
ఖమ్మం జిల్లా సింగిరెడ్డి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయంలో శుక్రవారం నుండి అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర
కారేపల్లి మండల పరిధిలోని కోటమైసమ్మ దేవాలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, ఈఓ కె.వేణుగోపాలాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు క�
కారేపల్లి మండల కేంద్రంలో గల కారేపల్లి జామే మస్జిద్ కు మృతి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ సర్దార్ జ్ఞాపకార్థం రూ.60 వేల విలువ గల ఏసీ, రిఫ్రిజిరేటర్ను వితరణగా అందజేశారు. సర్దార్ కుమారులు షేక్ సద్దాం, ఆజం, ఇత�
డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్ర
సీతారామ ప్రాజెక్టులో భాగంగా 13వ ఫేస్ లో భూములు కోల్పోయిన రైతులకు చివరిసారిగా తమ పంటలను దిగుబడి చేసుకునే అవకాశాన్ని కల్పించి సహకరించాలని కోరారు. రేలకాయలపల్లి రెవెన్యూలో ఉన్న భూ నిర్వాసితులు శనివారం తమ సు
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని కారేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ పేద ముస్లిం కుటుంబాలకు శుక్రవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా