ఆటలతో ఆరోగ్యంతో పాటు ఐకమత్యం బలపడుతుందని వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం కారేపల్లి మండల పరిధిలోని తోడితలగూడెం సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ ఆధ్వర్యంలో..
గ్రామీణ వైద్యులకు పారా మెడికల్ బోర్డ్ ద్వారా మధ్యలో ఆగిన శిక్షణను తిరిగి ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కో�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని మాణిక్యారం కోయగుంపులో గల సమ్మక్క సారలమ్మ జాతరను శుక్రవారం వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ప్రారంభించారు. ఆదివాసి కోయ గిరిజనుల ఆధ్వర్యంలో..
విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు కృషి చేయాలని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి అన్నారు. శుక్రవారం కళాశాలలో వార్షికోత్సవ వేడుకను �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని శుక్రవారం..
సికింద్రాబాద్-మణుగూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12745) రైలుకు బుధవారం నుండి కారేపల్లి రైల్వే స్టేషన్లో నిలుపుదలను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మణుగూరు నుండి సికింద్రాబాద్కు �
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కోమట్లగూడెం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ ఎ.జయసుధ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాదెపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి(60) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం నుండి చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు..
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీలో ఇటీవల కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ దారావత్ హేమలత, ఆమె భర్త, మిషన్ భగీరథ ఏఈ ధరావత్ బాలాజీతోపాటు మరికొంత మంది కలిసి ఆదివాసి గిర�
కారేపల్లి : విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలవాలని పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం (Bajumallaigudem) హైస్కూల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లక�
మన సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని ఆయన స్వగ్రామం టేకులగూడెంలో..
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సింగరేణి మండల పరిధిలోని పాటిమీద గుంపు, బాజుమల్లాయిగూడెంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం గర్భిణీలకు సీమంతాలు చేశారు. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను ని�
Admissions | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కారేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ ధార�
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్ఓ దూదిపాళ్ల విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన సైన్స్ టీచర�