గత సంవత్సరం వానాకాలంలో 14 ప్రాంతాల్లో రోడ్లు, లో లెవెల్ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలపై వరద నీళ్లు ప్రవహించడం గుర్తించడం జరిగిందని కారేపల్లి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలి�
ఈ నెలలో చేపట్టనున్న బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనిషా లక్ష్మి పిలుపునిచ్చారు. సింగరేణి మండలంలో సోమవా
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ (ఈద్-ఉల్-అజ్ఞా) పండుగను కారేపల్లి మండల వ్యాప్తంగా గురువారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానం వద్దకు ముస్లింలు భారీ సంఖ్యలో
కారేపల్లి మండలం తులిశ్యాతండాలో నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి గుడిపుడి వెంకట్రావమ్మ టస్ట్ర్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు గురువారం రూ.10,016/` ను వితరణగా అందించారు. గేటుకారేపల్లిలో..
కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పట్టుదలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ద్వారా రైతుకు మద్దతు ధర కల్పించడం జరిగిందని కారేపల్లి సోసైటీ చైర్మన్ దుగ్గ�
దూపదీప నైవేద్యం పథకం(డీడీఎన్) పరిధిలోని ఆలయాల్లో బుధవారం అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ప్రత్యేక సోషల్ ఆడిట్ బృందం కారేపల్లి మండలంలోని డీడీఎన్ దేవాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దేవ
వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ మరణించినా ప్రజా సేవతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్, బీఆర్ఎస్ మైనార్టీ ఖమ్మం జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ �
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంగళవారం వడదెబ్బతో ఇద్దరు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు మృతి చెందారు. దుబ్బ తండా గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ రమేశ్ (39) డోర్నకల్ వెళ్లి తిరిగి వస్తూ పుల్లూరు గ్రామ సమ�
కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన కునుసోత్ సీతారాములు(45) మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. పనిమీద మంగళవారం మోటార్ సైకిల్ పై..
కారేపల్లి మండల పరిధిలోని గుట్టకింద గుంపు గ్రామ పంచాయతీలో గల గంగాదేవి గుట్టలో మట్టి త్రవ్వకాలను అడ్డుకోవాలని స్థానిక సర్పంచ్ ఉండం లక్ష్మీనరసింహతో కలిసి స్థానికులు సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో యువకులు, పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొనాలని ఆ పార్టీ వైరా నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలో పార్టీ వై�
"భగీరథ నీరంతా వృథా"అనే శీర్షికన నమస్తే తెలంగాణలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కారేపల్లి మండల కేంద్రంలో కూల్చివేసిన పాత వాటర్ ట్యాంక్ ప్రదేశంలో మిషన్ భగీరథ పైప్ పగిలి గత కొన్ని రో
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి రెవెన్యూ గ్రామ రైతులకు తెలంగాణ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. తమ వ్యవసాయ భూములపై హక్కులు కలిగిన రైతులను చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా భూముల ను�
కారేపల్లి మండలంలోని మొక్కజొన్న స్టాక్ పాయింట్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జే.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు. అప్పాయిగూడెం గోదాం, జిన్నింగ్ మిల్ స్టాక్ పాయింట్లను డీఎం పరిశీలించా