కారేపల్లి హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు, స్టేషన్ బజార్ హమాలీ జగ్గాని రాజు (56) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. సీఐటీయూ సభ్యుడిగా చురుగ్గా ఉండే రాజు మృతి పట్ల సీఐటీయూ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ధరావత్ నాగేంద్రబాబు అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం విలేకరులత�
మత్స్యశాఖ ఆధ్వర్యంలో సింగరేణి మండలంలోని చెరువులకు సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 40 చెరువులకు కలిపి 20 మత్స్య సొసైటీలు ఉండగా మొదటి విడతగా..
11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఖమ్మం జిల్లా వైరాలో గల టిజిఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల (బాలికలు)లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా ప్రారంభోత్సవ వేడుకకు జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి మ
Namasthe Telangana - Telangana Today Auto Show | నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని ఎస్సార్ అం డ్ బిజీఎన్ఆర్ పీజీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షోను ఆ సంస్థల అడ్వర్టైజ్మెంట్ జీఎం సురేందర్ రావు శనివారం
ప్రజా పోరాటాల్లో దారావత్ అనసూర్య కుటుంబం కీలక పాత్ర పోషిస్తున్నారని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు.
కారేపల్లి మండలం మాదారం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు కలిపిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు సోమవారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైల్వే లైన్ డబ్లింగ్ పనులకై భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. కారేపల్లి మండల కేంద్రమైన కారేపల్లి జిన్నింగ్ �
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ శనివారం కారేపల్లి మండలంలో పర్యటించారు. గేటుకారేపల్లిలో మత్స్య సహకార సంఘంలో నూతన సభ్యత్వాల చేర్పింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంఘంలో నూతన సభ్యులకు సభ్యత్
Nagula Chaviti | నాగులచవితి సందర్భంగా శనివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న సింగరేణి (కారేపల్లి), కొనిజర్ల, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు మండలాలలో నాగులచవితిని మహిళలు ఘనంగా జరుపుకున్నారు.
డోర్నకల్ - భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో వ్యవసాయ భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజే�
ఇల్లెందు మార్కెట్ కమిటీ పరిధిలోని ముచ్చర్ల చెక్పోస్ట్ వద్ద పత్తి తేమ శాతం కొలుచే మిషన్ ఏర్పాటు చేసినట్లు ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో మంగళవారం వైరా వ్యవసాయ శాఖ ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దుకాణాలలోని సరుకు నిల్వలు, అమ్మక