సీజనల్ వ్యాధుల నివారణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ, వైద్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లి మండల వ్యాప్తంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించారు. ఫ్రై డే డ్రై డేలో భాగంగా గ్రామాల్లో పర
సింగరేణి మండలానికి మంజూరైన రెవెన్యూ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ మంగళవారం స్థానిక తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మీడ
తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దా�
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని పాము కాటుకు గురైన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాలిక మండల పరిధిలోని వీరుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో బాలిక రెండవ తరగతి చదువ
ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరలో ఏర్పాటు చేయనున్న దుకాణాల నిర్వహణకు బహిరంగ వేలం పాటను శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర సమయంలో 11 రోజుల పాటు దుకాణాల ఏర్పాటు లైసెన్స�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను సింగరేణి మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ �
విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ ను ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్యూ కారేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళా�
వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో విస్తృతంగా బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్, ఆర్ఎంపీ పోతురాజ�
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్ప�
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీ
కారేపల్లి అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చింతల వజ్రం కారేపల్లి పోస్టాఫీస్ లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంది. ఆమె ఇటీవల మృతి చెందటంతో ఆర్పీఎల్ఐ పాలసీ క్లెయిమ్ మొత్తం రూ.2,19,000/- నామినీ, భర్త చింతల శ్ర
బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి గురువారం సింగరేణి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల మృతి చెందిన మాదారం గ్రామ ఉప సర్పంచ్ బానోత్ లాలు, పేరుపల్లి గ్రామానిక�
కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతంలో ఖమ్మం జిల్లాలోని 14 కేజీబీవీలలో ప్రథమ స్థానంలో నిలిచింది. కారేపల్లి కేజీబీవీ విద్యాలయంలో ఉన్న 129 మంది బాలి�
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేతగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి సింగరేణి మండల నాయకులు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా
కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్(ఆయుష్మాన్ మందిర్)కు బాజుమల్లాయిగూడెం సర్పంచ్ కోరం కోటమ్మ వైద్య పరికరాలను బుధవారం అక్కడి సిబ్బందికి అందజేశారు.