దుకాణం ముందు పెట్టిన మోటర్ సైకిల్ మాయమైన ఘటన ఆదివారం రాత్రి కారేపల్లిలో చోటుచేసుకుంది. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు యాజమాని నూకల శ్రీధర్ తన మోటర్ సైకిల్ నిల�
కారేపల్లి మండల పరిధిలోని రైతులు మండల కేంద్రంలోని సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయాలు జరుపుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోకుండా నేరుగా సీసీఐ కేంద్రంలో విక్రయాలు చేసుకోవాలని ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమి�
ఖమ్మం జిల్లా సింగరేణి ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాల ఏర్పాట్లు లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీఐ ఎం. ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన ఆలయ పూజారి గోదావరి ఈశ్వర శాస్త్రి (60) గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. అర్చక సంఘం సభ్యులు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఆదివాసీలపై నిర్భంధాలు, వివక్షతపై మరో పోరాటానికి సమాయత్తం కావాలని తుడుందెబ్బ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చల వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కొమురం భీమ్ 85వ వర్ధంతిని కారేపల్లిలో నిర్వహించారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి సింగరేణి మండలంలోని పలు గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మాణిక్యారం, ఎర్రబోడు గ్రా
కారేపల్లి మండలం మాణిక్యారంకు చెందిన ప్రముఖ వేద పండితుడు పంతంగి మాధవశర్మ ఇటివల కాలం చేశారు. ఆయన కుటుంబానికి మాణిక్యారంకు చెందిన తుళ్లూరి పురుషోత్తం, వీరభద్రం, భారతిరాణి 75 కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావస�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ జాతర హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రతి ఏడాది విజయదశమి (దసరా)ను పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు అమ్మవారి జాతర
ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి జాతర మూడో రోజు శనివారం జోరుగా కొనసాగుతుంది. జాతరకు జన తాకిడి విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో జాతర చూడటానికి మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు వేలాదిగా తరలి వస్తు�
Karepally | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి)మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కారేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటి
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం ఉసిరికాయలపల్లిలో గురువారం నుండి ప్రారంభమయ్యే కోట మైసమ్మ జాతర సందర్భంగా వివిధ మార్గాల్లో వాహన రాకపోకలకు దారి మళ్లింపు చేయడం జరిగిందన