గ్రామాల్లో పట్టణాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకాన్ని సంకల్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ద�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగం పెరిగేలా లబ్ధిదారులను చైతన్యం చేయాలని సింగరేణి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ సూచించారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు
సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గంగాధరణి రవీంద్ర చారి (38) వెన్నెముక సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆటో డ్రైవ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవైసీ పేరుతో ఉపాధి కూలీల సంఖ్య కుదింపునకు కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండెబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం కారేపల్లి మ�
ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలలో విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్(టీపీఎస్ఏ) ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని లింగం బంజర- రామలింగాపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జీవధ్వజ యంత్ర పుణప్రతిష్ఠ, గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం కన్నుల ప�
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులను ఆశ్రయించారు. మండల పరిధిలోని రేగులగూడెం గ్రామానికి చెందిన ఆవుల కృష్ణసాగర్, కీర్తి ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గాన�
కారేపల్లి మండల పరిధిలోగల రొట్ట మాకిరేవు రైతు వేదిక భవనం అపరిశుభ్రత నడుమ కొట్టుమిట్టాడుతుంది. లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని నిర్లక్షం కారణంగా దుర్వినియోగం చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్�
కారేపల్లి మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా దుగ్గినేని శ్రీనివాసరావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సొసైటీ పర్సనల్ ఇన్చార్జి మేరీ కుమారి చేతు�
గ్రామాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయి అధికారులైనా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులతో సమన్వయంతో పని చేయాలని సింగరేణి (కారేపల్లి) మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్ అన్నారు. ఎంపీడీవో కా�
కారేపల్లి మండల పరిధిలోని సూర్యతండా, అప్పయగూడెం రైల్వే గేటు పనులు ప్రారంభించి పది రోజులు కావస్తున్నా ఆ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతున్నారు. పనులు ప్�
ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, వాటిని ప్రజలు బాధ్యతగా స్వీకరించినప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయో చెప్పడానికి కారేపల్లి మండలం రామలింగాపురం (కారేపల్లి క్రాస్ రోడ్)లోని ఈ ఘటనే నిదర్శనం.
తెలంగాణ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ అండ్ సీడ్ డీలర్ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా సోమవారం సింగరేణి మండలంలో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతమైంది. ఎరువుల సరఫరాలో రవాణా చార్జీల భారం డీలర�
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సింగరేణి మండల పరిధిలోని పేరుపల్లెలో సోమవారం చోటుచేసుకుంది. పేరుపల్లి గ్రామానికి చెందిన బచ్చలకూరి వెంకన్న, మంజు దంపతుల కుమారుడు దీపక్ శ్రీనాథ్..
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను ఖమ్మం సిసిఎస్, కారేపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు కారేపల్లి ఎస్ఐ గోపి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ల�