గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు ప్రభుత్వ భరోసాకు నోచుకోవటం లేదని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ ఖమ్మం జిల
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల భాగ్యనగర్ తండాకి చెందిన రైల్వే సబ్ కాంట్రాక్టర్ గుగులోత్ వెంకట్రావు (51) గుండెపోటుతో మరణించారు. వైరా నియోజకవర్గ తాజా, మాజీ ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ న
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ సీఈఓ, మండల పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక అధికారి కొదుమూరి నాగపద్మజ మంగళవారం సందర్శించారు.
జర్నలిస్టులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు. పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న టీ న్యూస్ ఖమ్మం జి
గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసన
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని తొడిదలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన పేదింటి బిడ్డ ఎట్టి ప్రియ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన తురక సర్వేశ్వరరావు (41) కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో 2000-01 సంవత్సరంలో కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత ప�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్ ల నూతన కమిటీని సోమవారం ప్రకటించారు. సింగరేణి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నూతన మండల కమిటీ అధ్
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని, అటువంటి వారిపై అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదని ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ హిందీ దివస్ను శనివారం ఘనంగా నిర్వహించారు. హిందీ ఉపాధ్యాయురాలు షాహిన సుల్తానా హిందీ దినోత్సవ నేపథ్యం, భాషా ప�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో నూతనంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు శనివారం ప్రతిపాదనలు రూపొందించారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయుట, జీఓ 64 అమలు నిలిపివేసి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే పెండింగ్ వేతనాలు చె
విభిన్న సంస్కృతులు, భాషలు, ఆచార సాంప్రదాయాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు కలయికే భారతీయత అని, అటువంటి భారతీయతకు నిజమైన ప్రతిరూపం సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరర�