కారేపల్లి మండల కేంద్రంలోని సింగరేణి గ్రామ పంచాయతీలో ఎస్సీ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉందని, పంచాయతీలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఒకదానిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ యువజన
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అమ్మవారి జాతరలో మేడారం తర్వాత రెండవ పెద్దదిగా చెప్పుకునే కోటమైసమ్మ తల్లి మహా జాతర అక్టోబర్ 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున
యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా రైతులు అవస్ధలు పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బంతు రాంబాబు అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శుక్రవారం పర్యటించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్, అధ్యాపకుల సమావేశానికి హ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకను నిర్వహించారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం చీమలపాడు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో చెడిపోయిన విద్యుత్ మోటార్కు మరమ్మతులు చేపించాలని స్థానిక ఎం ఎల్ హెచ్ పి కళ్యాణి, ఏఎ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలంలో గల పలు గ్రామాల్లో తాగునీటి చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోవడంతో చేతి బోర్ పంపులు న
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పంచముఖాలతో దర�
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు (Farmer Suicide) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి)మండలం మంగలి తండాకు చెందిన రైతు ధరావత్ పంతులు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి (Sharan Navaratri) ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అశ్వీయుజ శుక్ల ప్రతిపద మొదలుకొని నవమి వరకు తొమ్మిది రాత్రులను నవరాత్రులుగా వ్యవహరిస్తారు.
Electricians | సింగరేణి మండల కేంద్రంలోని సుబ్బయ్య కుంట సమీపంలోని గంగమ్మగుడి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్లో ఆదివారం సింగరేణి కారేపల్లి మండల ప్రైవేటు ఎలక్ట్రిషన్స్ యూనియన్ మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది.
దేశాభివృద్ధిలో కీలక రంగమైన వ్యవసాయ రంగంలోని కార్మికులకు సమగ్ర చట్టం లేక నష్టపోతున్నారని వారికి చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వైరా డివిజన్ అధ్యక్షకార్యదర్శులు తాళ్లపల్లి కృష్ణ, కొండబోయి�