కార్మికుల కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడానికే మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని సీఐటీయూ కారేపల్లి మండల కన్వీనర్ కే.నరేంద్ర అన్నారు. సోమవారం కారేపల్లిలోని హమ�
సింగరేణి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ చీమలవారిగూడెంలో సోమవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ఈసం మోతీ వీరస్వామి, సంత ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ప్రారంభిచారు. రేగులగూడెం గ్రామ పంచాయతీ అభి
డోర్నకల్- భద్రాచలం రోడ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం భూ సేకరణ చేసిన భూములకు రేటు విషయంలో చర్చించేందుకు ఖమ్మం జిల్లా భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి సింగరేణి గ్రామానికి చెందిన భూ నిర్వాసిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నాయని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు కమ్మకోమటి నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో జరిగిన రైతు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సింగరేణి మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో పలు సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో ఏర్పాటు చేసిన
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన జవాన్ బానోత్ దశరథ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. లేహ్–లడాక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న..
ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గిరిజన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షుడు దుగ్గి కృష�
కారేపల్లి రైల్వే స్టేషన్కు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోనల్ డీఆర్ఎం బుధవారం వస్తున్నారనే సమాచారంతో సింగరేణి రెవెన్యూ గ్రామ పరిధిలోని రైల్వే డంబ్లింగ్ ట్రాక్ నిర్వాసితులు గంటల తరబడి రైల్వేస్టే
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నాడని ఆరోపిస్తూ స్థానికులు సర్పంచ్ ఉండం రాఘవులుతో కలిసి లారీలను అడ్డ
వంద రోజుల 'టీబీ ముక్త్ భారత్ అభియాన్' ప్రచారంలో భాగంగా క్షయవ్యాధి నిర్ధారణ (NAAT Testing)లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఖమ్మం జిల్లా నుండి 'బెస్ట్ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు'ను చీమలపాడు ఆయుష్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి ఎంపీ నిధులతో నాలుగు బోర్వెల్ పంపులు మంజూరు అయినట్లు కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు తెలిపారు. మండల కేంద్రంలో..
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకు చెందిన మాజీ జడ్పీటీసీ వాంకుడొత్ జగన్ నాయక్ సతీమణి జమున ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. వైరా నియ�
గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణకు ఆదరణ కరువైంది. పంచాయతీ వార్డు సభ్యులకు పరిపాలన అంశాలతో పాటు గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, పంచాయతీ విధులు, నిధులపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ ఆధ్వర్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ దేవాలయంలో అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజల
ఖమ్మం జిల్లా సింగిరెడ్డి మండల పరిధిలో గల ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ దేవాలయంలో శుక్రవారం నుండి అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర