రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు స్పందన కరవైంది. ఏ సదస్సులో చూసినా రైతులు కానీ.. ప్రజలు కానీ కనిపించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధ�
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతో దోహదపడతాయని కందుకూర్ డివిజన్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలో దెబ్బడగూడ బాచుపల్లిలో, రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు మండల పరిషత్ అభ్యర్థి అధికారి బానోతు సరిత సూచించారు. మండల పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పసులకడి ధనుంజయ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో మంజూరు పత్రాలను అందజేసిన అనంతరం కొబ్బరి కాయలు కొట్టి నిర్మాణ పనులను ప్
క్రీడల్లో రాణించిన యువకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నవతరం యూత్ అధ్యక్షుడు రాజశేఖర్ గుప్తా తెలిపారు. నవతరం ప్రీమియర్ లీగ్ సీజన్ 5ని కందుకూరు మండల కేంద్రంలో గల వైఎస్ఆర్ మినీస్టేడియంలో నిర్వహించారు.
Sunnam Cheruvu | ఒకప్పుడు ఆ చెరువు కట్టకు ఇరువైపులా అడవిలా ఉండేది. ఎక్కడ చూసినా చుట్టూ ముళ్ల కంచ, పూర్తిగా శిథిలావస్థమై ఎప్పుడు తెగిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులతో పాటు మత్స్యకారులు ఆందోళన చెందేవారు, కట్ట�
Get together | పాతికేళ్ల తర్వాత స్నేహితులంతా ఒక దగ్గర కలుసుకున్నారు. ఆటపాటలతో రోజంతా ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కందుకూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో1999-2000 ల విద్యా సంవత్సరంలో పదో త�
Get together | దాదాపు 15 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒక్కచోట కలుసుకున్నారు. రోజంతా ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ శివారు కందుకూరు మండలం నేదునూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశా�
మందమర్రి మండలం గుడిపెల్లి-కానుకూర్ రహదారి కంకరతేలి అధ్వానంగా మారగా, ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులంతా నిత్యం నరకం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. శాసన సభ ఎన్నికల సమయంలో చిర్రకుంట నుంచి గుడిపెల్లి వరకు ఆ�
MLC Vani Devi | ప్రభుత్వం పురాతన దేవాలయాల అభివృద్ధి కృషి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి కోరారు. మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలోని చీకటి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడ�
Soil Mafia | మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు వందల టిప్పర్లతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు.
నగర శివారులోని కందుకూరులో ఓ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కందుకూరు పోలీసుల కథనం ప్రకారం వివరాలు నాగర్కర్నూల్ జిల్లా తాండూరు మండలం బాలన్నపల్ల్లి గ్రామానికి చెందిన చిన్నయ్య కుమారుడు భరత్ (20)త�
కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 16న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్ఫోన్లో లభించిన క్లూతో నిందితుడిని పట్టుకున్నారు. లైంగికదాడికి యత్నించే క్రమంలో వృద్ధురాలిని హ త్యచేస�
పేదల పొట్ట కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంచేందుకే సీఎం రేవంత్రెడ్డి మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అది బ్యుటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్.. రుణమాఫీ చేసేందుకు డబ్బులు లేవని చెప్పే నేతలు.. రూ. లక్షన