AP News | వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ అభ్యర్థులను మారుస్తుండటం వైసీపీలో కలవరం సృష్టిస్తోంది. సీటు రాని అభ్యర్థులు పక్క పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పలువురు నేతలు
రంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న జిల్లా మరింత ప్రగతిని సాధించేలా రాష్ట్ర సర్కార్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కేబినెట్ �
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండల అభివృద్ధి పనులపై మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో మీర
కందుకూరు : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం కందుకూరు గ్రామానికి చెందిన ఎగ్గిడి పెద్ద ఐలయ్య, కందడి చిన్న చంద్రయ్య, పాముల బాలయ్య, ఎగ్గిడి సత్�
కందుకూరు: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో గురువారం ఘనంగా బోనాలను నిర్వహించారు. సర్పంచ్ పల్లె వసంత క్రిష్ణగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బోనాలను అట్టహసంగా నిర్వహించారు. ఉదయం మహిళలు ఇండ్లను మామిడితోర
కందుకూరు : మండలంలోని కొత్తగూడ గ్రామ పంచాయితీ కార్యలయం వద్ద సర్పంచ్ సాధ మల్లారెడ్డి, గ్రామంలోని కూలీలకు జాతీయ ఉపాధి హామీపథకం జాబ్కార్డులను అందజేశారు. ఆయనతో పాటు మండలంలోని 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబ�