తెలంగాణలో యూనివర్సిటీలకు, ఎయిర్పోర్టులకు, ప్రభుత్వ పథకాలకు గాంధీల పేర్లు ఎందుకు పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు.
ఎవరెవరు ఎక్కడున్నా ఒక్కరోజు ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని, దీనిని పార్టీ పండుగలా భావించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కోరారు. కూసు
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మొక్కల పెంపకానికి మనం చేసే కృషే రామయ్యకు అందించే ఘన నివాళి అన్నార
వరద బాధితులను అప్రమత్తం చేయడంలో, వరద ఉధృతి తగ్గిన తరువాత సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేయాలనే స్పష్టతతో ప్రజలు ఉన్నారని, భారీ మెజార్టీతో నామాను గెలిపించుకొని కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ
బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి నియోజవకర్గంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిసున్నారు.
ప్రతి గ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తునారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న
బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి ప్రచార రథం కదిలింది. అధికారికంగా తొలిరోజు ప్రచారానికి ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖమ్మం రూరల్ మండలంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సతీ
ఒకప్పుడు పాలేరు నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తనదైన విజన్తో ప్రాజెక్ట్లు నిర్మించి, సాగుజలాలు వచ్చేలా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు షర్మిలకు మధ్యే పోటీ ఉంటుందని తెలిప
నేలకొండపల్లి : పాలేరు ఎమ్మెల్యే కందాళ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకున్నారు. వారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి13.79 లక్షల రూపా�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె