ఒకప్పుడు పాలేరు నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తనదైన విజన్తో ప్రాజెక్ట్లు నిర్మించి, సాగుజలాలు వచ్చేలా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు షర్మిలకు మధ్యే పోటీ ఉంటుందని తెలిప
నేలకొండపల్లి : పాలేరు ఎమ్మెల్యే కందాళ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ ఆసుపత్రిలో చికిత్సల అనంతరం దరఖాస్తు చేసుకున్నారు. వారికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి13.79 లక్షల రూపా�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మిషన్ భగీరథ ఉద్యోగుల జీతాలకు గత 5నెలలుగా చెల్లింపు ఆలస్యం కావటంతో వాళ్లు తమ సమస్యను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె