తిరుమలాయపాలెం, అక్టోబర్ 21: తమ ఓట్లన్నీ కారు గుర్తుకేనని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సోలిపురం గ్రామస్థులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణలో తాము భాగస్వాములమవుతాయని వారు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని శనివారం మల్సూరు స్వామి దర్గా వద్ద ప్రమాణం చేశారు.