నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 15వ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేశ్ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అభినందించారు. విజయం సాధించిన రమేశ్..
నల్లగొండ ఓల్డ్ సిటీలో గులాబీ గుబాళించింది. పాత బస్తీలోని నాలుగు డివిజన్లలో వేలాది మంది గులాబీ సైనికులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
కేసీఆర్ పాలనలో నల్లగొండ పట్టణంలో కంచర్ల భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సతీమణి కంచర్ల రమాదేవి ఓటర్లను కోరా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండ అభివృద్ధి చెందిదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే రూ. 1600 కోట్లతో నల్లగొండను సుందర �
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.1300 కోట్ల నిధులు తెచ్చి నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే నల్లగొ
కేసీఆర్ చొరవతో వందల కోట్లు నిధులు తీసుకొచ్చి నల్లగొండను అభివృద్ధి చేశామని, బీఆర్ఎస్తోనే నల్లగొండ అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండానరేందర్రెడ్డి, మాజీ శాసనసభ్యు�
నల్లగొండ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండలోని మాజీ ఎమ్�
Kancharla Bhupal Reddy | నల్గొండను సుందర నగరంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
చెడు నశించి మంచి జరగాలని, పాతను మరిచి అంతా నూతన భవిష్యత్ వైపు అడుగులు వేయాలని భోగి పండుగ సూచిస్తుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నేడు భోగి పండుగ సందర్భంగా నల్లగ�
కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధి మదనాపురం గ్రామ వార్డు సభ్యుడు కారింగు నర్సింహా తండ్రి ముత్తయ్య గురువారం అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలిసిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డ�
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ మండలంలోని..
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2028లో కేసీఆర్ సీఎం కావాలని, దానికి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే పునాది కావాలని నల్లగొండ మాజీ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్ని
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించిన కాంగ్రెస్ నాయకులపై వెంట
నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగుచూసింది.