Jagadish Reddy | ‘కేసీఆర్ వస్తే నిధుల వరద పారేది.. అదే రేవంత్ వస్తే బూతుల బురద పారుతున్నది. మూసీ కంపును మించి సీఎం నోరు కంపు కొడుతున్నది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుప
సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల జిల్లాకు ఒరిగింది ఏంటని, దేని కోసం ఆయన వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నల్లగొండలో
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు నల్లగొండ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖ సార�
ల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, ఐబీసీ చానెల్ రిపోర్టర్ పాలకూరి శేఖర్ గౌడ్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు మేలు చేస్తూ రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫైర్ అయ్యారు. గురువా రం ఆయన నల్లగొండ సమీపంలోని మర్రిగూడ బ�
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేక కనగల్ మండలం బచ్చనగూడెం ఐకేపీ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు.
నల్లగొండ విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం వంటావార్పు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారికి సంఘీభావంగా నల్లగొండ మాజ
తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లీం మైనార్టీలు సర్వతోముఖాభివృద్ది సాధించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పచిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్�