నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వంతెన నిర్మాణం పూర్తయి రెండు నెలలైనా ఎందుకు ప్రారంభిస్తలేరని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో భూకబ్జాకు పాల్పడుతూ అప్పటికే కబ్జాలో ఉన్న నిరుపేదలను బెదిరిస్తూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నల్లగొండ మాజ�
Jagadish Reddy | ‘కేసీఆర్ వస్తే నిధుల వరద పారేది.. అదే రేవంత్ వస్తే బూతుల బురద పారుతున్నది. మూసీ కంపును మించి సీఎం నోరు కంపు కొడుతున్నది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుప
సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల జిల్లాకు ఒరిగింది ఏంటని, దేని కోసం ఆయన వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నల్లగొండలో
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు నల్లగొండ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖ సార�
ల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, ఐబీసీ చానెల్ రిపోర్టర్ పాలకూరి శేఖర్ గౌడ్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు మేలు చేస్తూ రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫైర్ అయ్యారు. గురువా రం ఆయన నల్లగొండ సమీపంలోని మర్రిగూడ బ�
ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు సమాధానం చెప్పుకోలేక కనగల్ మండలం బచ్చనగూడెం ఐకేపీ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.