ఎమ్మార్పీ కాల్వ ద్వారా నల్లగొండ నియోజకవర్గ రైతాంగానికి ఏడాది కాలంగా సాగు నీరు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆవేదన చెందారు. వానకాలం సీజన్కు నారుమడులు పోసుకున్నా ఇప్పటికీ సాగు నీరు అం�
నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణంపై మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన అక్కసును వెళ్లగక్కారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బీఆర్ఎస్ కార్యాలయంపై అక్కసును వెల్లగ�
అబద్ధాల హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైనందున దానికి బాధ్యత వహిస్తూ రైతులకు ఎకరాకు రూ.25వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ర�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతున్నది. బుధవారం జిల్లా అంతటా ధర్నాలు చేపట్టింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మాజీ ఎమ్మె
కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని, ఫలితంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్�
దళిత బంధు పథకాన్ని ఆపండి.. మేం ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ ఒక్క లబ్ధిదారుకు కూడా నిధులు ఇవ్వొద్దు’ ఇది తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగానికి ఇచ్చిన ఆల్టిమేటం.
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే దర్వాజాలు పీక్కపోయారు కానీ రైతుబంధు ఇవ్వాలనే ఆలోచన వారికి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పా�
Komatireddy Venkat Reddy | ‘మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప కూడా దాటవు’ అనే సామెత కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అతికినట్టు సరిపోతుంది. నోరు తెరిస్తే నల్లగొండకు తానే బ్రాండ్ అని కోమటిరెడ్డి గొప్పలు చెప