పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పర్యటనకు వస్తే వరాలు కురిపిస్తాడని జనం ఎదురుచూస్తూ.. పైసా ఇవ్వకపోగా, తిట్ల పురాణం పెట్టడం సిగ్గు చేటని జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్
పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి పైసా నిధులు ఇవ్వకపోగా తిట్ల పురాణం పెట్టడం సిగ్గుచేటని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల
రామన్నపేటలో అదానీ గ్రూప్ చేపడుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎమ్మార్పీ కాల్వ ద్వారా నల్లగొండ నియోజకవర్గ రైతాంగానికి ఏడాది కాలంగా సాగు నీరు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆవేదన చెందారు. వానకాలం సీజన్కు నారుమడులు పోసుకున్నా ఇప్పటికీ సాగు నీరు అం�
నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణంపై మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన అక్కసును వెళ్లగక్కారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అనేక సార్లు బీఆర్ఎస్ కార్యాలయంపై అక్కసును వెల్లగ�
అబద్ధాల హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైనందున దానికి బాధ్యత వహిస్తూ రైతులకు ఎకరాకు రూ.25వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ర�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతున్నది. బుధవారం జిల్లా అంతటా ధర్నాలు చేపట్టింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మాజీ ఎమ్మె
కాంగ్రెస్ సర్కార్ అవగాహన లేకుండా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిందని, ఫలితంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్�