ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్య
తీవ్ర అస్వస్థతకు గురై నల్లగొండలోని ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్త, తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందినం తగుళ్ల వెంకన్నను గురువారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భ�
‘కొంతమంది పనికిమాలినోళ్లు కేసీఆర్ కనిపిస్తలేరని అంటున్నారు.. అలాంటోళ్లు రైతుల వద్దకు వెళ్లి అడిగితే పంట పొలాలు, వడ్ల గింజల్లో కేసీఆర్ను చూపిస్తారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం మళ్లీ నెలకొన్నదని, కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా �
దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో రెండో విడుత దళిత బంధు అందని బాధితులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. నల్లగొండ మాజీ కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి గురువారం హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి గోడు వ�
ప్రశ్నించే శక్తులపై దాడులు చేసి భయానక పరిస్థితులు సృష్టించాలని కాంగ్రెస్ నాయకులు కుటిల యత్నాలు చేస్తున్నారని, వారి దాడులకు భయపడేది లేదని.. ప్రభుత్వంపై పోరుకు వెరసేది లేదని బీఆర్ఎస్ నేతలు సృష్టం చేశ�
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తనపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఎస్పీకి ఫిర్యా�
KTR | కాంగ్రెస్ ప్రజాపాలనలో దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వ�
కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను మరువకముందే మరోసారి ఆ పార్టీ నేతలు గూండాగిరీకి దిగారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. మున్సిపల్ చాంబర్ బయట కూర్చున్న కంచర్లపై మంగళవారం ఒక్కసారిగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ దూసుకొచ్చిన �
రైతు మహాధర్నాను కుట్రతోనే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని, మొదటగా అనుమతి ఇస్తామన్న పోలీసులు తర్వాత ఇవ్వకుండా చేశారని, పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని నల్లగొండ మాజీ ఎమ్మె
దామరచర్ల మండలంలోని పెన్నా సిమెంటు పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్ధ్యాన్ని పెంచుకునేందుకు జిల్లా పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ నిర్బంధాల మధ్య కొనసాగింది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడులోని పెన్నాసిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ పోలీసు బందోబ�
: నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు పలువురు పరామర్శించారు. ఇటీవల మర్రి తండ్రి జంగిరెడ్డి అకాల మరణ�
లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్లోని అంబేద