అభివృద్ధిలో నంబర్ వన్.. మోర్తాడ్ మండలంఅన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు పూర్తినిజామాబాద్ జిల్లాలో ఉత్తమ మండలంగా ఎంపిక గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజల ఆరోగ్యం, పల్లెల్లో పచ్చదనంతోపాటు గ్రామాలు
జక్రాన్పల్లి, ఆగస్టు 22: వాణిజ్య పంటల్లో బంతి,చేమంతి సాగు ముఖ్యమైనవి. అనేక సందర్భాల్లో అలంకరణకు పూలను వాడుతారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో బంతి పూలను విరివిగా వాడుతారు. మల్లె తర్వాత మన రాష్ట్రంలో ఎక్క�
గోదావరిలోకి 18,720 క్యూసెక్కుల నీటి విడుదలప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో మెండోరా, (ముప్కాల్ ): ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత�
నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట్/ సదాశివనగర్, ఆగస్టు 21 : జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు, ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు
ప్రకృతి అందాల నడుమ కొలువు దీరిన శైవక్షేత్రంశ్రావణమాసంలో ప్రత్యేక పూజలుఆకట్టుకుంటున్న 108 శివలింగాలుగాంధారి, ఆగస్టు 20: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుడిమెట్ గ్రామ సమీపంలో ఎతైన గుట్టపై, ప్రకృతి అం�
రెండు జిల్లాల సరిహద్దులో పంటలకు వరం3,500 ఎకరాలకు సాగునీరునాలుగేండ్లుగా జోరుగా పంటల సాగు కమ్మర్పల్లి, ఆగస్టు 20 : నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రాళ్ల వాగు ప్రాజెక్టు రెండు జిల్లాల రైతులకు �
అచ్చంపేట విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వవైభవం1.37 కోట్ల చేపల విత్తనోత్పత్తికి చర్యలుబంగారు తీగ, బొచ్చ, రాహు రకాల పెంపకంచేప పిల్లల పెంపకానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర సర్కారుబంగారుతీగ, బొచ్చ, రాహు రకా�
ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. కానీ ఒక్క ఫొటో కోటి భావాలకు ప్రతీక. గతించిన కాలానికి ఛాయాచిత్రం ఒక జ్ఞాపిక. ఆత్మీయులతో గడిపిన క్షణాలను, గుండె బరువెక్కిన సందర్భాలనూ కండ్ల ముందే కరిగించేస్తుంది. అలా కరి
కమ్మర్పల్లిలో సిద్ధమవుతున్న మినీ స్టేడియం2.50 కోట్లతో పనులు క్రీడామైదానం కోసం కమ్మర్పల్లి మండల యువకులు కన్న కల నెరవేరబోతున్నది. సమైక్య పాలనలో మినీస్టేడియం ఏర్పాటు చేయాలని దశాబ్దాల పాటు చేయని ఆందోళనలు,
శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఆంక్షల సడలింపుతో ఫంక్షన్ల నిర్వహణ వివాహానికి సిద్ధమవుతున్న జంటలు చాలారోజుల తర్వాత మళ్లీ పెండ్లి భాజాలు మోగుతున్నాయి. శ్రావణ మాస ముహూర్తాల వేళ కల్యాణరాగం పాడేందుకు పెద్దల�
సెకండ్ వేవ్లో తల్లిదండ్రులనుకోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు రూ.8 లక్షల బ్యాంకు రుణాన్ని మాఫీ చేయించిన కామారెడ్డి కలెక్టర్ శరత్ దాతల సహకారంతోమిగతా డబ్బుల చెల్లింపు కామారెడ్డి టౌన్,ఆగష్టు 16: ఓ బాధిత �
రైతులకు రుణమాఫీ అమలు హరితహారంలో రాష్ట్రంలోనే జిల్లాకు గుర్తింపు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి టౌన్, ఆగస్టు 15 : రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్�
నిండుకుండలా ప్రాజెక్టుకుడి, ఎడమ కాలువల ద్వారా పంటలకు నీటి విడుదలఆయకట్టు రైతుల హర్షం ధర్పల్లి, ఆగస్టు 14 : జిల్లాలోని మొట్టమొదటి మధ్యతరహా ప్రాజెక్టు అయిన మండలంలోని రామగుడు ప్రాజెక్టు జలకళ సంతరించుకొని ని�