మద్నూర్/బిచ్కుంద, జూలై 27: అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులను అందజేసి ఆహారభద్రత కల్పిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మద్నూర్, బిచ్కుంద మండలకేంద్రాల్లో మంగళవారం వేర్వేరుగా ఏ
కామారెడ్డి టౌన్, జూలై 27: జిల్లాలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఎక్కువ వరుసల్లో మొక్కలు నాటాలని కలెక్టర్ శరత్ అన్నారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల సమావేశ మందిరంలో పల్లెప్రగతి
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ గేట్లు మూసివేతకల్యాణి, అలీసాగర్ గేట్ల ఎత్తివేతమెండోరా, జూలై 24: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు నిండుకుం�
పుట్టినరోజున మొక్కను నాటండి4శాతం పచ్చదనం పెరిగింది మోర్తాడ్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్, జూలై24ః పుట్టినరోజు అందరికీ పండుగే కానీ, మన పుట్టినరోజున సమాజానికి ఉపయోగపడేలా పనులు చేయాలని మంత్ర�
నిజాంసాగర్, జూలై 22: రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సీఎస�
నిందితులంతా మహారాష్ట్ర వాసులు తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్ చోరీ సొత్తు రికవరీ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి కామారెడ్డి టౌన్,జూలై 20 : తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగత�
నిండుగా ప్రవహిస్తున్న ప్రాజెక్టు జలపాతాన్ని తలపిస్తున్న మత్తడి ఆహ్లాదం పంచుతున్న పచ్చని అందాలు వివిధ జిల్లాల నుంచి తరలివస్తున్న సందర్శకులు కమ్మర్పల్లి, జూలై 20 : వానకాలం వచ్చిందంటే చాలూ ప్రకృతి అందాలు
పోచారం, ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద కౌలాస్నాలా వరద గేటు ద్వారా నీటి విడుదల నిజాంసాగర్, జూలై 20: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు వరద గేటు ద్వారా మంగళవారం నీటిని విడుదల చేసినట్లు డీఈఈ దత్తాద�
కామారెడ్డి టౌన్,జూలై 20: రాష్ట్రంలో 2014 సంవత్సరం తర్వాత అనుమతించిన లే అవుట్లపై ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన రాష్ట్ర పురపాలక శా�
నందిపేట్, జూలై 19 : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేం ద్రంలో సోమవారం రైతు వేదికను ఆయన ప్రారంభించ�
కరోనా థర్డ్వేవ్తో పొంచి ఉన్న ముప్పు అప్రమత్తమవుతున్న అధికార యంత్రాంగం జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యాధికారులు మహమ్మారి ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు నిజామాబాద్ జిల్లా దవాఖానలో రూ.కోటితో ఆక్సి�
బీర్కూర్, జూలై 18: తెలంగాణ పండరీపూర్గా పే రొందుతున్న మండలంలోని భైరాపూర్ విఠలేశ్వర ఆల యం పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నది. ఏకాదశి పర్వదినం సందర్భంగా అప్పుడే భక్తుల సందడి మొదలయ్యింది. ప్రతిఏటా ఆషాఢమా�
నిజాంసాగర్/బిచ్కుంద /నాగిరెడ్డిపేట్ / విద్యానగర్, జూలై 18 : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను నిర్వహించారు. గ్రామదేవతల �