నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 6 : జిల్లా వ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించా�
తెలంగాణ సంక్షేమ పథకాల్లాంటివి దేశంలో ఎక్కడున్నాయి? అగౌరవంగా మాట్లాడేవారి పనిపట్టండి.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్ మండలం దోన్పాల్లో సబ్స్టేషన్ ప్రారంభం, వేలూర్లో రోడ్డు విస్తరణ, సెంట్ర�
బాన్సువాడ, జూలై 5: ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రజల కోసం వేసిన బీటీ రోడ్డుపై కేజీవీల్స్తో నడిచే ట్రాక్టర్లను సీజ్ చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడలోని ఎమ్�
గాంధారి జూలై 5: తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో నెంబర్వన్ స్థానంలో నిలిపారని, ఆయన పాలన దేశానికే ఆదర్శమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గాంధారి మండల కేంద్రంలో సోమ
ఏటా రెండు పంటలు సాగు చేయాలన్నదే సీఎం ఆశయం: స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే షిండేతో కలిసి నిజాంసాగర్ నీటి విడుదల నిజాంసాగర్, జూలై 5: కాళేశ్వరం ప్రాజెక�
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం దోమకొండ, జూలై 5 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని అంబారీ�
బీర్కూర్, జూలై 5 : మండలకేంద్రంలోని మాదిగ, మాలవాడలోని కమ్యూనిటీ భవనాల్లో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎస్సీ విభాగం మండల అ�
కామారెడ్డి ఏరియా దవాఖానకు ప్రథమ స్థానం త్వరలో అవార్డు ప్రదానం అందనున్న రూ.50 లక్షల నగదు ప్రోత్సాహం విద్యానగర్, జూలై 3: కామారెడ్డి ఏరియా దవాఖాన రెండోసారి కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పేదలకు కార్పొరేట్ దవ�
నిజాంసాగర్, జులై 2:నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో సుమారు 1550 మంది నివసిస్తున్నారు. నాడు సమస్యలతో సతమతమైన గ్రామం.. నేడు పల్లె ప్రగతితో సమస్యల్లేకుండా మారింది. రాష్ట్రం ప్రభుత్వం గ్రామాలకు విడుదల చేస్తున్న
బిచ్కుంద, జూలై 1: జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బిచ్కుంద మ
రూ.8కోట్ల వ్యయంతో నిర్మాణంప్రారంభించనున్న మంత్రి ప్రశాంత్రెడ్డిసీఎం, ఎమ్మెల్యే షిండేకు ప్రజల కృతజ్ఞతలుబిచ్కుంద, జూన్ 30: బిచ్కుంద బాన్సువాడ ప్రధాన రహదారిపై పెద్ద దేవాడ వాగుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.ఎనిమ
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 29: రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటి నుంచి చేపట్టబోయే ఏడో విడుత హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు �
వార్షిక రుణ ప్రణాళిక విడుదల వందశాతం లక్ష్యం సాధించాలి: కలెక్టర్ కామారెడ్డి టౌన్, జూన్ 29: రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 4,778 కోట్లతో వార్షిక రుణప్రణాళికను రూపొందించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల�
పిట్లం, జూన్ 28: సీఎం కేసీఆర్ నాయకత్వంలో జుక్క ల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్, పాలకవర్గసభ్యుల ప్రమా