తల్లిదండ్రులకు వాట్సాప్ద్వారా సమాచారంకేంద్రాలకు చేరుతున్న పౌష్టికాహారం, ఇతర సామగ్రి కరోనా కేసులు నియంత్రణలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను వచ్చేనెల ఒకటి నుంచి పున�
కమ్మర్పల్లి, ఆగస్టు 29: పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం మంజూరుచేయిస్తూ మంత్రి ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అన్నా రు. మండలంలోని హాసాకొత్తూర్లో నిలమెల లక్ష్మ�
లబ్ధిదారుల సంబురాల మధ్య ‘డబుల్బెడ్రూం ఇండ్ల’ ప్రారంభంకారేగాం, లక్ష్మాపూర్లో రెండుపడకల ఇండ్ల సముదాయాలను ప్రారంభించిన స్పీకర్ పోచారంమేడిపల్లిలో శంకుస్థాపనగిరిజనులతో నృత్యం చేసిన సభాపతి చందూర్ మ
ప్రత్యేక యాప్ ఏర్పాటుబ్లాక్స్పాట్ల గుర్తింపునకు దోహదం: సీపీ కార్తికేయ ఇందూరు, ఆగస్టు 28: రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణక
పూర్తిస్థాయి నీటిమట్టానికి ‘రామడుగు’ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లోప్రధాన కాలువ ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల నిజాంసాగర్/నాగిరెడ్డిపేట్/మెండోరా (ము ప్కాల్) ఆగస్టు 27: న�
రోజుకు రెండు గంటలు కూడా అందని నెట్వర్క్బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు తప్పని ఇబ్బందులు సిరికొండ, ఆగస్టు 27 : మారుముల గ్రామాలకు మొబైల్ సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్(భారత సంచార్�
పార్టీలు, కులమతాలకతీతంగా పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లుస్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డివర్నిలో అభివృద్ధి పనుల పరిశీలన వర్ని, ఆగస్టు 27 : బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై పలువురు నాయకుల
ప్రత్యక్ష తరగతుల ప్రారంభం నేపథ్యంలో..జిల్లా అధికారుల క్షేత్రస్థాయి పర్యటన కమ్మర్పల్లి (మోర్తాడ్)/మోర్తాడ్/భీమ్గల్/మాక్లూర్/ ఆర్మూర్, ఆగస్టు 26: ప్రత్యక్ష తరగతులను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభిం�
ముమ్మరంగా శానిటైజేషన్ పనులువిద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు మోపాల్(ఖలీల్వాడి)/కోటగిరి/మోస్రా(చందూర్)/సిరికొండ/రెంజల్/నవీపేట, ఆగస్టు 26 : కరోనా వ్యాప్తి కారణంగా మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు సెప్టెం
తాళం వేసిన ఇండ్లే టార్గెట్వరుస చోరీలతోబెంబేలెత్తుతున్న ప్రజలు ధర్పల్లి, ఆగస్టు 25 : తాళం వేసిన ఇండ్లు, బైకులు, సెల్ఫోన్లు ఇలా ఒకటేమిటి దొరికిన కాడికి దొంగలు దోచుకుపోతున్నారు. ధర్పల్లి మండలంలో ఇటీవల వరుస
కామారెడ్డి అదనపు కలెక్టర్, డీఆర్డీవో వెంకటమాధవరావు 8 మంది పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం గాంధారి ఆగస్టు 24: విధుల్లో నిర్లక్ష్యంతో పాటు సమావేశానికి హాజరు కాని ఎనిమిది మంది పంచాయతీ కార్య�
నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 67వేల చీరలుపోచంపల్లి, కోయల్కొండ, సిరిసిల్ల, మహబూబ్నగర్ నుంచి 32 రకాల డిజైన్లతో చీరలుసుమారు 5లక్షల మందికి అందనున్న సర్కారు కానుకఖలీల్వాడి, ఆగస్టు 23: బతుకమ్మ సారె ఈసారి ముందు�
నగరంలో ‘సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ’ పర్యటనజిల్లా పోలీసు, డీటీసీ కార్యాలయంలో సమావేశంప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై వివరాలను తెలుసుకున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో పరిశీలనఇందూరు/ ఖలీల్వాడి, ఆగ�